నేడు జగన్ పర్యటన ఇలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు జగన్ పర్యటన ఇలా..

నేడు జగన్ పర్యటన ఇలా..

Written By news on Sunday, December 1, 2013 | 12/01/2013

తిరుపతి: జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ప్రారంభమవుతుంది. శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శాంతిపురం చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపు రెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకుల పల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో రోడ్ షో నిర్వహిస్తారు.
Share this article :

0 comments: