కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా శాసనసభలో సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అంతకుముందు పిలుపునిచ్చారు. శాసనసభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమని ఉద్ఘాటించారు.
Home »
» వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
Written By news on Monday, December 16, 2013 | 12/16/2013
కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా శాసనసభలో సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అంతకుముందు పిలుపునిచ్చారు. శాసనసభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమని ఉద్ఘాటించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment