రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. గతంలో కూడా జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Home »
» రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ
Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. గతంలో కూడా జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment