కాగా, బ్రిజేష్ కుమార్ ట్రిభ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఇంకా తుపాను బాధితులకు నష్టపరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, అధిక ధరల అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
Home »
» సమైక్య రాష్ట్రం కోసం రేపు వాయిదా తీర్మానం
సమైక్య రాష్ట్రం కోసం రేపు వాయిదా తీర్మానం
Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013
కాగా, బ్రిజేష్ కుమార్ ట్రిభ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఇంకా తుపాను బాధితులకు నష్టపరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, అధిక ధరల అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment