రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సీమాంధ్రలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయిపోగా, దుకాణాలు కూడా మూతబడ్డాయి. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
Home »
» సీమాంధ్ర బంద్ విజయవంతం
సీమాంధ్ర బంద్ విజయవంతం
Written By news on Friday, December 6, 2013 | 12/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment