నీటి కోసం నిలదీయాల్సిందిపోయి టీడీపీ అధ్యక్షుడు విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం ప్రజలు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల చొక్క పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం మన పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమైక్య నినాదం వినిపించే దమ్ము, ధైర్యం తనకుందని జగన్ అన్నారు.
Home »
» మన మహానగరం మనకు ఉండాలి: జగన్
మన మహానగరం మనకు ఉండాలి: జగన్
Written By news on Friday, December 27, 2013 | 12/27/2013
నీటి కోసం నిలదీయాల్సిందిపోయి టీడీపీ అధ్యక్షుడు విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం ప్రజలు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల చొక్క పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం మన పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమైక్య నినాదం వినిపించే దమ్ము, ధైర్యం తనకుందని జగన్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment