కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ 11 ప్రాజెక్టులు చేపడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాటిని మూలన పడేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆ ప్రాజెక్ట్లు కట్టకపోతే శాశ్వత నష్టం ఏర్పుడుతుందని అప్పట్లో ఎంత చెప్పినా వినలేదు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేవగౌడ ప్రధానిగా ఉండగా, బాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని మిగులు జలాలపై హక్కులేదని సుప్రీంకోర్టు ఆనాడే తీర్పు ఇచ్చిందన్నారు.
ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని నిందించడం దారణమని తమ్మినేని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో బాబు వల్లే అన్యాయం జరింగదని, దీనిపై టీడీపీ నేతలో ఎటువంటి చర్చలకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని నిందించడం దారణమని తమ్మినేని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో బాబు వల్లే అన్యాయం జరింగదని, దీనిపై టీడీపీ నేతలో ఎటువంటి చర్చలకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment