సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీలో జీహుజూర్ అంటూ రాష్ట్రానికొచ్చి సమైక్యవాదులమంటారని మోపిదేవి ఎద్దెవా చేశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య స్ధితిలో ఉన్నారని చెప్పారు. సీబీఐ కేసులో ఉన్న ఇతర మంత్రులను అరెస్ట్ చేయకుండా తెరవెనుక చాలా చేశారని మోపిదేవి ఘాటుగా విమర్శించారు.
Home »
» ఢిల్లీ గద్దెను ఎదురించిన ఘనత జగన్దే
ఢిల్లీ గద్దెను ఎదురించిన ఘనత జగన్దే
Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీలో జీహుజూర్ అంటూ రాష్ట్రానికొచ్చి సమైక్యవాదులమంటారని మోపిదేవి ఎద్దెవా చేశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య స్ధితిలో ఉన్నారని చెప్పారు. సీబీఐ కేసులో ఉన్న ఇతర మంత్రులను అరెస్ట్ చేయకుండా తెరవెనుక చాలా చేశారని మోపిదేవి ఘాటుగా విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment