రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా సమైక్యం కోరుకునే ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా అఫిడవిట్ లు సమర్పిస్తే మంచిదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందరం కలిసికట్టుగా వెళ్లి అడుగుదామని అందరికి చేతులు జోడించి విన్నవిస్తున్నానని ఆయన అన్నారు., చంద్రబాబు,కిరణ్ లు అడ్డుతగిలినా, ఎమ్మెల్యేలు మాత్రం దీనికి అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
kommineni
0 comments:
Post a Comment