అయితే సమైక్యం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టుకున్నారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.
Home »
» కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా
కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా
Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013
అయితే సమైక్యం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టుకున్నారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment