వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్తానం పాదయాత్ర 61వ రోజు ముగిసింది. ఇప్పటి వరకు ఆమె 882.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గ్రామగ్రామాన ఆమె పాదయాత్రకు ఆపూర్వ స్పందన లభిస్తోంది. అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, వృద్దులు ఆమెను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
2/09/2013
అన్నిఅంశాలలో ప్రభుత్వం విఫలం:షర్మిల
అన్నిఅంశాలలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. మరో ప్రజాప్రస్తానం పాదయాత్రలో భాగంగా మర్రిగూడెం గ్రామంలో రాత్రి 7 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఉపాధిలేదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గానీ పట్టవన్నారు. ప్రభుత్వం చేసే తప్పులు బాబుకు కనపడవని విమర్శించారు. కిరణ్ ప్రభుత్వాన్ని బాబు కాపాడుతూ ఉంటాన్నారని, అందుకే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టరని అన్నారు.
2/09/2013
మాల్ నుంచి షర్మిల పాదయాత్ర
మరో ప్రజాప్రస్థానం భాగంగా షర్మిల శనివారం నల్గొండ జిల్లా మాల్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తిరుగండ్లపల్లి, ఎర్రగండ్లపల్లి, కొండూరు, మార్రిగూడ మీదగా యాత్ర సాగనుంది. మర్రిగూడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి ఆమె అక్కడే బస చేస్తారు. మరోవైపు మహానేత తనయ రాకకోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు.
2/09/2013
Sharmila challenges TDP’s claim

ONE AMONG THEM:YSRC leader Sharmila with a tribal woman at Mall village in Nalgonda district on Friday during her padayatra.- Photo: Singam Venkataramana
On the 60th day of her ‘Maropraja Prasthanam Padayatra’, YSR Congress leader Sharmila crossed over into Mall town bordering Ranga Reddy district on Friday evening, four hours behind schedule and launched into a diatribe against the Kiran Kumar Reddy government and targeted the Congress and Telugu Desam parties, while addressing a public meeting.
She claimed that the Kiran Kumar Reddy regime appeared to be the part two of the administration headed by Telugu Desam president N. Chandrababu Naidu.
She challenged the TPD legislator Gali Muddukrishnama Naidu’s claim that she did not undergo knee surgery and said she was prepared to touch his feet if his contention was correct. Would he do the same if proved that she had indeed undergone a surgery?
Sharmila, who was seen walking with a knee band, kept greeting and waving to passersby, including women and children.
She stopped briefly for roadside chats with people, exchanging pleasantries.
‘Rajanna Rajyam’
Addressing the meeting, she sought to support the cause of farmers by pointing out that they were the worst sufferers of the uncertain power supply.
She assured the gathering that the woes of the people would end only if ‘Rajanna Rajyam’, headed by her brother and Kadapa MP Y. S. Jaganmohan Reddy was formed after the elections.
The YSR sibling, who has so far walked over 852 km, will cover 132 km in the district, touching Devarakonda (7 km), Munugode (39.5 km), Nalgonda (24 km), Nagarjunasagar (33 km) and Miryalaguda(33.5 km).
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sharmila-challenges-tdps-claim/article4395564.ece
2/09/2013
23న ఆప్కో పాలకమండలి ఎన్నికలు
ఆప్కో పాలకమండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఈమేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ టి.చిరంజీవులు శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన ఎన్నికల అధికారిని నియమించి, 15న ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 20న నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, 21న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 21న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి.. 23న జిల్లా స్థాయిలో పోలింగ్ నిర్వహిస్తారు. 25వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
2/09/2013
వీరిద్దరినీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, తన పబ్బం గడుపుకోవాలని తాపత్రయపడిన ఒకే ఒక వ్యక్తి..
|
2/09/2013
యూఏఈ బాధితులపై సర్కారు చిన్నచూపు
రెండో విడతలో తాము 35 మందికి సాయం చేసినట్టు వెల్లడి
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో చిక్కుకున్న తెలుగువారి విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్ఏ రె హ్మాన్ దుయ్యబట్టారు. అధికారికంగా పాస్పోర్టు, వీసాలు లేకుండా పట్టుబడినవారిని స్వదేశానికి పంపించేందుకు యూఏఈ ప్రభుత్వం ‘ఆమ్నెస్టీ’ ద్వారా అవకాశం కల్పించినప్పటికీ పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. కానీ ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలువురు దాతల సహాయం తీసుకొని యూఏఈలో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకొస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా తొలివిడతలో 50 మందికి, రెండో విడతలో 35 మందికి విమాన టికెట్లు అందజేసినట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. యూఏఈలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు తాను అక్కడకు వెళ్లినట్లు చెప్పారు.
దళారుల మోసాల బారిన పడి దుబాయిలో తెలుగువారు పడుతున్న వెతలు తనకు కన్నీళ్లు తెప్పించాయని రెహ్మాన్ ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి గురించి అక్కడి అధికారులతో చర్చించానని, వారు కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. ఇప్పటికైనా దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. యూఏఈ పర్యటనలో తనతోపాటు ఎన్నారై విభాగం నేతలు ప్రసాద్, రమేష్రెడ్డి, పెద్దిశెట్టి ప్రసాద్, శామ్యూల్, హర్షవర్ధన్రెడ్డి, హసన్, చెన్నరెడ్డి, ఫారుక్, జోసఫ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో చిక్కుకున్న తెలుగువారి విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్ఏ రె హ్మాన్ దుయ్యబట్టారు. అధికారికంగా పాస్పోర్టు, వీసాలు లేకుండా పట్టుబడినవారిని స్వదేశానికి పంపించేందుకు యూఏఈ ప్రభుత్వం ‘ఆమ్నెస్టీ’ ద్వారా అవకాశం కల్పించినప్పటికీ పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. కానీ ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలువురు దాతల సహాయం తీసుకొని యూఏఈలో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకొస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా తొలివిడతలో 50 మందికి, రెండో విడతలో 35 మందికి విమాన టికెట్లు అందజేసినట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. యూఏఈలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు తాను అక్కడకు వెళ్లినట్లు చెప్పారు.
దళారుల మోసాల బారిన పడి దుబాయిలో తెలుగువారు పడుతున్న వెతలు తనకు కన్నీళ్లు తెప్పించాయని రెహ్మాన్ ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి గురించి అక్కడి అధికారులతో చర్చించానని, వారు కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. ఇప్పటికైనా దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. యూఏఈ పర్యటనలో తనతోపాటు ఎన్నారై విభాగం నేతలు ప్రసాద్, రమేష్రెడ్డి, పెద్దిశెట్టి ప్రసాద్, శామ్యూల్, హర్షవర్ధన్రెడ్డి, హసన్, చెన్నరెడ్డి, ఫారుక్, జోసఫ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
2/09/2013
రాష్ట్రంలో సామాన్యులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ నామమాత్రంగా బతుకుతున్నారని సినీ నటుడు, హీరో శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు బయటకు వచ్చిన శ్రీహరి అక్కడే మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు నాణ్యమైన జీవనం సాగించాలంటే కుమ్మక్కు రాజకీయాలు తెలియని నాయకుడు అవసరమన్నారు.
అలాంటి మంచి లక్షణాలున్న గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్కుమారుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం ఆయన సొంతమన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందు...రాష్ట్రంలో పల్లెలు ఎలా కన్నీరు పెట్టాయో ప్రస్తుతం అదే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఆయనకు మద్దతు పలికేందుకే ఆయన్ను కలిశానని, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తన సహకారం ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వైఎస్ ఉన్నపుడూ ఎలాంటి పదవులూ ఆశించకుండా తాను ఆయనవెంట నిస్వార్థంగా పనిచేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ప్రచార బాధ్యతలు చేపట్టాలా? అనే విషయాలను జగన్ నిర్ణయాలకే వదిలేసినట్లు తెలిపారు. త్వరలో ఘనంగా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. శ్రీహరి వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి ఉన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావులు కూడా శుక్రవారం జగన్మోహన్రెడ్డిని కలిశారు.
పల్లెలన్నీకన్నీరు పెడుతున్నాయి: శ్రీహరి

అలాంటి మంచి లక్షణాలున్న గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్కుమారుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం ఆయన సొంతమన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందు...రాష్ట్రంలో పల్లెలు ఎలా కన్నీరు పెట్టాయో ప్రస్తుతం అదే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఆయనకు మద్దతు పలికేందుకే ఆయన్ను కలిశానని, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తన సహకారం ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వైఎస్ ఉన్నపుడూ ఎలాంటి పదవులూ ఆశించకుండా తాను ఆయనవెంట నిస్వార్థంగా పనిచేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ప్రచార బాధ్యతలు చేపట్టాలా? అనే విషయాలను జగన్ నిర్ణయాలకే వదిలేసినట్లు తెలిపారు. త్వరలో ఘనంగా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. శ్రీహరి వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి ఉన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావులు కూడా శుక్రవారం జగన్మోహన్రెడ్డిని కలిశారు.
2/09/2013
షర్మిల విషయంలో టీడీపీలో అంతర్మథనం
షర్మిల మోకాలికి జరిగిన శస్త్రచికిత్సపై టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆ పార్టీలో అంతర్మథనం కొనసాగుతూనే ఉంది. షర్మిల కాలికి గాయం ఒక నాటకమని ఆ పార్టీ నేతలు కొందరు చేసిన విమర్శలపై శుక్రవారం కూడా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పార్టీలో అవగాహన లేనివాళ్లు ఇచ్చే సలహాలతో పసలేని విమర్శలు చేసి ఆభాసుపాలవుతున్నామని ఒక సీనియర్ నాయకుడు సన్నిహితులతో జరిగిన చర్చ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఇటీవలి కాలంలో చేస్తున్న విమర్శలు, మీడియా సమావేశాలపై ఆ నేత సమక్షంలో నాయకులు సమాలోచనలు జరిపారు. పార్టీ తాజాగా చేసిన విమర్శలపై చర్చ వచ్చినప్పుడు.. ‘శస్త్ర చికిత్స జరక్కుండా జరిగిందని చెప్పాల్సిన అవసరం షర్మిలకు ఏముంది? అలా చెప్పడం వల్ల ఆమెకు గానీ ఆ పార్టీకి గానీ అదనంగా ఒరిగేదేముంటుంది? పాదయాత్రను ఆపాలని అనుకుంటే ఆమె నేరుగా చెప్పి ఆపేస్తారు. నిజానికి యాత్ర ప్రారంభించినప్పుడే ఆ విషయం చెప్పారు.
జగన్మోహన్రెడ్డి ఈ యాత్రను కొనసాగించాల్సి ఉందని, రేపటిరోజున బయటకు రాగానే తన స్థానంలో అన్న జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని కూడా ప్రకటించిన విషయం నేతల మధ్య చర్చకు వచ్చింది..’ అని ఆపార్టీ నాయకుడొకరు చెప్పారు. గాయం తగ్గడంతో ఇప్పుడు ఆమే యాత్ర కొనసాగిస్తున్నారని, ఇందులో మనం తప్పుబట్టాల్సిన అంశమేముంది.. అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా నాయకులను తక్కువచేసి వ్యవహరిస్తున్నారని, అవగాహన లేని ఇలాంటి వాళ్లిచ్చే సలహాలు పాటించే 2009 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవలసి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్మోహన్రెడ్డి ఈ యాత్రను కొనసాగించాల్సి ఉందని, రేపటిరోజున బయటకు రాగానే తన స్థానంలో అన్న జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని కూడా ప్రకటించిన విషయం నేతల మధ్య చర్చకు వచ్చింది..’ అని ఆపార్టీ నాయకుడొకరు చెప్పారు. గాయం తగ్గడంతో ఇప్పుడు ఆమే యాత్ర కొనసాగిస్తున్నారని, ఇందులో మనం తప్పుబట్టాల్సిన అంశమేముంది.. అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా నాయకులను తక్కువచేసి వ్యవహరిస్తున్నారని, అవగాహన లేని ఇలాంటి వాళ్లిచ్చే సలహాలు పాటించే 2009 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవలసి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
2/09/2013
ఆపరేషన్ నిజమైతే ..నీ కాలు తీయించుకుంటావా?
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కాలు ఆపరేషన్పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఒంగోలు, రాజంపేట ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి శుక్రవారం తమ తమ ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడుతూ... ముద్దుకృష్ణమనాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల పాదయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మేకపాటి నెల్లూరులో విమర్శించారు. షర్మిల కాలికి దెబ్బతగలలేదని టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడడం నీచాతినీచమన్నారు. దెబ్బతగలకపోతే యాత్ర ఆపాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కోస్తా ప్రాంతంలో యాత్ర జరుగుతుండేదన్నారు. కాలిదెబ్బకు డాక్టర్లు ఆపరేషన్ చేసిన అనంతరం ఆరు వారాలు విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. తాజాగా వైద్యులు పరీక్షించిన అనంతరం పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపారన్నారు. ఇవన్నీ అబద్ధమని కొందరు నాయకులు దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల కాలి ఆపరేషన్ గురించి గాలి మాటలు కట్టిపెట్టాలని ముద్దుకృష్ణమనాయుడును హెచ్చరించారు. ‘షర్మిల కాలికి ఆపరేషన్ జరగలేదంటే నా కాలు తీయించుకుంటా, జరిగితే నీ కాలు తీయించుకుంటావా’ అని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రపై చౌకబారు విమర్శలు మానుకోవాలని ముద్దుకృష్ణమనాయుడుకు ఆకేపాటి రాజంపేటలో సూచించారు. నోటి దురుసు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.
2/09/2013
చంద్రబాబు పాదయాత్రలో రోజూ ప్రభుత్వాన్ని తిడతారు
అధికారంలో ఉండే అర్హతే ఈ సర్కారుకు లేదంటారు
అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అవిశ్వాసం పెట్టరు
ఆయనకు ‘అవసరం’ ఉంటేనే అవిశ్వాసం పెడతారట
తనపై సీబీఐ, ఈడీ, ఐటీల దర్యాప్తు జరగకుండడమే ఆ ‘అవసరం’
రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది
కిరణ్ నిర్లక్ష్యం వల్ల కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడ్డాయి
ఆ పరిశ్రమల్లో పనిచేసే లక్షల మంది ఇప్పటికే రోడ్డునపడ్డారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 60, కిలోమీటర్లు: 867.2
‘‘చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా ఓ మాట చెప్తున్నారు. అవసరమైతే అవిశ్వాసం పెడతారట.. ప్రజలకు అవసరమైతే కాదండీ..! ఆయనకు అవసరమైతే అవిశ్వాసం పెడతారట. చంద్రబాబు మీద సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా ఉండటం ఆయనకు అవసరం. ఇది ఆయన అవసరం కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టరు.’’
- షర్మిల
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ తన పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతారు. తుగ్లక్ పరిపాలన అంటారు. అసమర్థ ప్రభుత్వమంటారు. ఒక్క రోజు కూడా అధికారంలో కూర్చోవడానికి అర్హత లేదనీ అంటారు. మరి అలాంటి అర్హత లేని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అది మాత్రం పెట్టరు. అందుకే ఆయన పాదయాత్ర ఒక బూటకం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరోప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ గ్రామంలో షర్మిలకు స్వాగతం పలికేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
బాబు అవసరమైతేనే అవిశ్వాసం..
‘‘రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాళ దేశ విదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ హెరిటేజ్ దుకాణాలున్నాయి. మనదేశంలో అతిధనవంతుడైన రాజకీయవేత్త చంద్రబాబేనని తెహల్కా బయటపెట్టింది. ఈ విషయాల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా ఉండడానికిగాను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అవిశ్వాసం పెట్టరు. ఈ ప్రభుత్వం ఇక కూలిపోదు అని నమ్మకం కుదిరాక.. కాంగ్రెస్ పెద్దలు పచ్చజెండా ఊపి ‘చంద్రబాబూ ఇక అవిశ్వాసం డ్రామా ఆడదాం’ అని చెప్తే అప్పుడు ఆయన అవిశ్వాసం డ్రామా మొదలు పెడతారు. గతంలో చిరంజీవి వేరే పార్టీలో ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు పెట్టలేదు. చిరంజీవి కాంగ్రెస్లో కలిశాక అవిశ్వాసం పెట్టారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం మరోటి అవసరం లేదు. మొన్నటికి మొన్న ఎఫ్డీఐ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే తన హెరిటేజ్ కోసం తన ఎంపీలను గైర్హాజరుచేయించి ఆ బిల్లుకు మద్దతు పలికింది నిజం కాదా?
కిరణ్ హయాంలోనూ.. చంద్రబాబు పాలనే!
2012 జనవరిలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఒక జాతీయ సభలో మాట్లాడారు. మన రాష్ట్రానికి రూ.6.48 లక్షల పెట్టుబడులు తెచ్చి రూ.7 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారట. దీనికి సంబంధించి అప్పుడే 90 శాతం పనులు కూడా పూర్తి చేశారట. అట్లాగే 2011 నవంబర్లో కూడా ఒక సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 35 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అయ్యా కిరణ్కుమార్ రెడ్డి గారూ.. మీ నిర్లక్ష్యం మూలంగా రాష్ట్రంలో విద్యుత్తు సమస్య ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది రోడ్డున పడ్డారు. చంద్రబాబు కూడా మీలాగే పెద్ద పెద్ద అంకెలు చెప్పేవారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన రెండో భాగం. మన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసింది చంద్రబాబే. ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి పాలనలో సరిగ్గా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే జిల్లా వాసులు కాబట్టేమో.. చంద్రబాబు ఏ పనిచేశారో ఈ ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఒక జాతీయ సమావేశంలో ఇలాగే దొంగలెక్కలు చెప్తుంటే.. స్విట్జర్లాండుకు చెందిన ఆర్థిక మంత్రి లేచి ఒక మాటన్నారు... చంద్రబాబు గారూ ఇలాంటి దొంగ లెక్కలు మా దేశంలో చెప్తే జైల్లో పెడతారని ఆయన హెచ్చరించారు.’’
నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర
షర్మిల పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. నల్లగొండ సరిహద్దు గ్రామం మాల్ వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చౌదరిపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర యాచారం, నక్కలగుట్ట తాండా, చింతపట్ల తాండా, తుమ్మలూరి గూడెం మీదుగా నల్లగొండ జిల్లా మాల్కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు మాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు.శుక్రవారం 14.8 కిలోమీటర్లు నడవగా.. మొత్తం 867.2
రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది
చంద్రబాబు పాదయాత్రలో రోజూ ప్రభుత్వాన్ని తిడతారు
అధికారంలో ఉండే అర్హతే ఈ సర్కారుకు లేదంటారు
అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అవిశ్వాసం పెట్టరు
ఆయనకు ‘అవసరం’ ఉంటేనే అవిశ్వాసం పెడతారట
తనపై సీబీఐ, ఈడీ, ఐటీల దర్యాప్తు జరగకుండడమే ఆ ‘అవసరం’
రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన రెండో భాగం నడుస్తోంది
కిరణ్ నిర్లక్ష్యం వల్ల కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడ్డాయి
ఆ పరిశ్రమల్లో పనిచేసే లక్షల మంది ఇప్పటికే రోడ్డునపడ్డారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 60, కిలోమీటర్లు: 867.2

- షర్మిల
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ తన పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతారు. తుగ్లక్ పరిపాలన అంటారు. అసమర్థ ప్రభుత్వమంటారు. ఒక్క రోజు కూడా అధికారంలో కూర్చోవడానికి అర్హత లేదనీ అంటారు. మరి అలాంటి అర్హత లేని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు కదా అంటే.. అది మాత్రం పెట్టరు. అందుకే ఆయన పాదయాత్ర ఒక బూటకం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరోప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ గ్రామంలో షర్మిలకు స్వాగతం పలికేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
బాబు అవసరమైతేనే అవిశ్వాసం..

‘‘రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాళ దేశ విదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ హెరిటేజ్ దుకాణాలున్నాయి. మనదేశంలో అతిధనవంతుడైన రాజకీయవేత్త చంద్రబాబేనని తెహల్కా బయటపెట్టింది. ఈ విషయాల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా ఉండడానికిగాను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అవిశ్వాసం పెట్టరు. ఈ ప్రభుత్వం ఇక కూలిపోదు అని నమ్మకం కుదిరాక.. కాంగ్రెస్ పెద్దలు పచ్చజెండా ఊపి ‘చంద్రబాబూ ఇక అవిశ్వాసం డ్రామా ఆడదాం’ అని చెప్తే అప్పుడు ఆయన అవిశ్వాసం డ్రామా మొదలు పెడతారు. గతంలో చిరంజీవి వేరే పార్టీలో ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు పెట్టలేదు. చిరంజీవి కాంగ్రెస్లో కలిశాక అవిశ్వాసం పెట్టారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం మరోటి అవసరం లేదు. మొన్నటికి మొన్న ఎఫ్డీఐ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే తన హెరిటేజ్ కోసం తన ఎంపీలను గైర్హాజరుచేయించి ఆ బిల్లుకు మద్దతు పలికింది నిజం కాదా?
కిరణ్ హయాంలోనూ.. చంద్రబాబు పాలనే!
2012 జనవరిలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఒక జాతీయ సభలో మాట్లాడారు. మన రాష్ట్రానికి రూ.6.48 లక్షల పెట్టుబడులు తెచ్చి రూ.7 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారట. దీనికి సంబంధించి అప్పుడే 90 శాతం పనులు కూడా పూర్తి చేశారట. అట్లాగే 2011 నవంబర్లో కూడా ఒక సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 35 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అయ్యా కిరణ్కుమార్ రెడ్డి గారూ.. మీ నిర్లక్ష్యం మూలంగా రాష్ట్రంలో విద్యుత్తు సమస్య ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది రోడ్డున పడ్డారు. చంద్రబాబు కూడా మీలాగే పెద్ద పెద్ద అంకెలు చెప్పేవారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన రెండో భాగం. మన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసింది చంద్రబాబే. ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి పాలనలో సరిగ్గా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే జిల్లా వాసులు కాబట్టేమో.. చంద్రబాబు ఏ పనిచేశారో ఈ ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఒక జాతీయ సమావేశంలో ఇలాగే దొంగలెక్కలు చెప్తుంటే.. స్విట్జర్లాండుకు చెందిన ఆర్థిక మంత్రి లేచి ఒక మాటన్నారు... చంద్రబాబు గారూ ఇలాంటి దొంగ లెక్కలు మా దేశంలో చెప్తే జైల్లో పెడతారని ఆయన హెచ్చరించారు.’’
నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర
షర్మిల పాదయాత్ర 60వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. నల్లగొండ సరిహద్దు గ్రామం మాల్ వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చౌదరిపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర యాచారం, నక్కలగుట్ట తాండా, చింతపట్ల తాండా, తుమ్మలూరి గూడెం మీదుగా నల్లగొండ జిల్లా మాల్కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు మాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు.శుక్రవారం 14.8 కిలోమీటర్లు నడవగా.. మొత్తం 867.2
2/09/2013
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జిల్లాలోకి ప్రవేశించింది.
శనివారం యాత్ర మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి, యరగండ్లపల్లి, కొండూరు గ్రామాల మీదుగా మర్రిగూడకు చేరుకుంటుంది. షర్మిల మర్రిగూడ గ్రామ సమీపంలో రాత్రి బస చేస్తారు.
మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...

శనివారం యాత్ర మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి, యరగండ్లపల్లి, కొండూరు గ్రామాల మీదుగా మర్రిగూడకు చేరుకుంటుంది. షర్మిల మర్రిగూడ గ్రామ సమీపంలో రాత్రి బస చేస్తారు.
2/08/2013
Hero Srihari spoke to media after meeting Jagan in jail
Written By news on Friday, February 8, 2013 | 2/08/2013
2/08/2013
బాబు యాత్ర ఒక బూటకం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ‘వస్తున్నా... మీ కోసం’ యాత్ర ఒక పెద్ద బూటకమని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఎద్దేవా చేశారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా దేవర కొండ నియోజకవర్గంలోని మాల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలించారు. ఆయన పాలనా ఆంధ్ర ప్రజలు చేసుకున్న శాపమని వర్ణించారు. అధికార కాంగ్రెస్ చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. నా మోకాలి గాయంపైన కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ సర్కార్ భరోసా కల్పించ లేని స్థితిలో ఉందని షర్మిలా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలించారు. ఆయన పాలనా ఆంధ్ర ప్రజలు చేసుకున్న శాపమని వర్ణించారు. అధికార కాంగ్రెస్ చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. నా మోకాలి గాయంపైన కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ సర్కార్ భరోసా కల్పించ లేని స్థితిలో ఉందని షర్మిలా తెలిపారు.
2/08/2013
తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి ...
తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు రహస్య మంతనాలు జరిపి డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులపై ఒక అంగీకారానికి వచ్చారు. చెరో పదవి పొందేందుకు ఇరుపార్టీలు సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాల సంగతి అందరికీ తెలిసిందే. డీసీసీబీ చైర్మన్ పదవి టీడీపీ అభ్యర్థికి, డీసీఎంఎస్ పదవి కాంగ్రెస్ అభ్యర్థికి దక్కేలా ఇరుపార్టీ నేతలు ఒక అవగాహనకు వచ్చారు. ప్రధానంగా ఈ రెండు పార్టీలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీని దెబ్బతీసేలా కుట్ర పన్నుతున్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
2/08/2013
నల్గొండ జిల్లాలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. దేవరకొండ నియోజకవర్గం మాల్ గ్రామంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. షర్మిల వస్తున్నారని తెలిసి అభిమానులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామం జనంతో నిడిపోయింది. గ్రామంలో ఈ సాయంత్రం 6.30 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మాల్ సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. మేడలపైన, మిద్దెలపైన నిలబడి జనం ఆమె ప్రసంగాన్ని విన్నారు. ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది.
2/08/2013
అవిశ్వాసానికి టిడిపి ఇష్టపడడం లేదా!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం తమకు తాముగా పెట్టరాదని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారా?లేక వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా?అన్నది తెలియదు కాని, తాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇష్టపడడం లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూ జబ్బలు చర్చుకోవడం కంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తనకు మద్దతిచ్చే వారితో కలిసి వారే అవిశ్వాసం పెట్టాలని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన కలుసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తగు సమయం చూసి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చంద్రబాబు చెప్పారన్నారు.తగు సమయం అంటే ఏమిటో కేశవ్ వివరించి ఉంటే బాగుండేది. గతంలో కూడా అనేకసార్లు ఈ వివాదం జరిగింది. అప్పుడు కూడా ముందు అవిశ్వాసం పెట్టడానికి ఇష్టపడేవారు. ఆ తర్వాత వారు పెట్టేసరికి పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు కాని, కేశవ్ కాని ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. దీనివల్ల టిడిపి ఏదో సందేహిస్తున్నదన్న భావన కలిగిస్తున్నారనిపిస్తుంది.అది పార్టీకి నష్టం కలిగించవచ్చు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130208_20.php
http://kommineni.info/articles/dailyarticles/content_20130208_20.php
2/08/2013
అడుగేస్తే వంద!
‘రాజు వెడలె రవితేజములలరగ’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు పాదయాత్ర. త్వరలో 2 వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న చంద్రబాబు పూర్తి హైటెక్ హంగులతో యాత్ర కొనసాగిస్తున్నారు. బాబు తన పరివారంతో ఒక్క అడుగు వేయడానికి అవుతున్న ఖర్చు అక్షరాలా వంద రూపాయలు. ఒక కిలోమీటరు దూరాన్ని వెయ్యి అడుగుల్లో చేరుకుంటారు. ప్రతిరోజూ సగటున 12 నుంచి 15కిలోమీటర్ల మేర బాబు యాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర మధ్యలో బాబు విశ్రాంతి తీసుకోవడానికి సకల సౌకర్యాలతో కూడిన ఓ అధునాతన బస్సు, రాత్రిపూట బసచేయడానికి మరో విలాసవంతమైన బస్సు ఆయన వెంట ఉంటాయి. సుమారు 10 మందితో కిచెన్స్ట్ఫాతో రెండు వ్యాన్లు ఆయనను అనుసరిస్తున్నాయి. పాదయాత్ర కొనసాగిస్తున్న బాబును కంటికి రెప్పలా కాపాడేందుకు కేంద్రం బ్లాక్క్యాట్ కమాండోలతో జడ్ప్లస్ భద్రత కల్పించగా, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. మొత్తం మూడు షిఫ్ట్ల్లో బాబుకు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. వీరుగాక సుమారు 300 మందికిపైగా ప్రైవేటు సైన్యం చంద్రబాబును అనుసరిస్తోంది. బాబు రాత్రిపూట బసచేసినచోటే ప్రతిరోజూ అందరికీ టిఫిన్, భోజనానికి ప్రత్యేకమైన వంట ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రసంగాన్ని ప్రజలకు విన్పించేందుకు ప్రత్యేక వాహనంలో డాల్బిసౌండ్ మైక్సిస్టమ్ను ఏర్పాటుచేశారు. మొత్తంగా బాబు ప్రతిరోజూ సుమారు 12నుంచి 14కిలోమీటర్లు నడుస్తుండగా, కిలోమీటరుకు లక్షరూపాయల చొప్పున ఖర్చవుతోందని పేరు ప్రచురించడానికి ఇష్టపడని ఒక గుంటూరుజిల్లా నేత ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఈ ఖర్చంతంటినీ ఏ జిల్లాలో పాదయాత్ర చేసే దారిలో ఏ నియోజకవర్గంలో తిరిగితే ఆ నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లాపార్టీ భరించాల్సి ఉంటుంది. దీంతో బాబు పాదయాత్ర తమ ఇలాఖాకు వస్తుందంటేనే నేతలు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. (చిత్రం) బాబు పాదయాత్రలో వాహన శ్రేణి
source: http://www.andhrabhoomi.net/content/babu-pada-yathra
2/08/2013
నా కోరిక బాబు గారు తీరుస్తారా?
బాబు గారు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ,TV9 వారధి ప్రోగ్రాం లో TDP MLC
రాజేంద్ర ప్రసాద్ "మా బాబు గారికి షుగర్ వ్యాధి ఉంది, కాబట్టి ప్రభుత్వం అయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్ష కు కూర్చొన్న వెంటనే అయన డిమాండ్లు పరిష్కరించి దీక్ష విరమింప చేయాలి అని అన్నారు.
బాబు గారు ఆతరువాత 2 ,3 రోజులకు అనుకొంటా దీక్ష కు కూర్చున్నారు.మంచిది రైతుల కోసము బాబు గారు దీక్ష చెయ్యడం మనమంతా అభినందించవలసిందే.
అసలు డ్రామా ఇక్కడే మొదలయ్యింది.
దీక్ష మొదలైన రెండు రోజులకి బాబు గారి షుగర్ లేవేల్సు తగ్గి 71 కి వచ్చింది.సరే ఆ తరువాత ఇంకో రెండు మూడు రోజులకు బాబు గారిని నిమ్స్ కు తరలించారు ఆరోగ్య మంత్రి డీ ఎల్ రవీంద్ర రెడ్డి గారి అద్వర్యంలో . దీక్ష మొదలైన 8 వ రోజున బాబు గారిని పరీక్ష చేసి డాక్టర్లు అయన షుగర్ రీడింగు 91 అని చెప్పారు.ఇదొక విచిత్రం అంటారు డాక్టర్లు.
రాజేంద్ర ప్రసాద్ "మా బాబు గారికి షుగర్ వ్యాధి ఉంది, కాబట్టి ప్రభుత్వం అయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్ష కు కూర్చొన్న వెంటనే అయన డిమాండ్లు పరిష్కరించి దీక్ష విరమింప చేయాలి అని అన్నారు.
బాబు గారు ఆతరువాత 2 ,3 రోజులకు అనుకొంటా దీక్ష కు కూర్చున్నారు.మంచిది రైతుల కోసము బాబు గారు దీక్ష చెయ్యడం మనమంతా అభినందించవలసిందే.
అసలు డ్రామా ఇక్కడే మొదలయ్యింది.
దీక్ష మొదలైన రెండు రోజులకి బాబు గారి షుగర్ లేవేల్సు తగ్గి 71 కి వచ్చింది.సరే ఆ తరువాత ఇంకో రెండు మూడు రోజులకు బాబు గారిని నిమ్స్ కు తరలించారు ఆరోగ్య మంత్రి డీ ఎల్ రవీంద్ర రెడ్డి గారి అద్వర్యంలో . దీక్ష మొదలైన 8 వ రోజున బాబు గారిని పరీక్ష చేసి డాక్టర్లు అయన షుగర్ రీడింగు 91 అని చెప్పారు.ఇదొక విచిత్రం అంటారు డాక్టర్లు.
వైద్య శాస్త్రం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకు ఆహారము తీసుకోక పొతే షుగర్ లేవేల్సు దారుణంగా పడిపోతాయి. ఆరోగ్యవంతుడి కి కూడా 8 రోజుల నిరాహారదీక్ష తరువాత సుగ లెవెల్ 91 ఉండే అవకాసం లేదు అంటారు డాక్టర్లు. మరి బాబు గారికి నిమ్స్ లో ఏమి ఇచ్చారు అనేది పాఠకులకు వదిలి పెడదాము. సరే ఈ షుగర్లెవెల్ తగ్గడానికి బదులు పెరగడాన్ని సాక్షి టీవీ చర్చ పెట్టి దానికి డాక్టర్లు ని పిలిచింది. దానికి వాళ్ళంతా ఇది సాధ్యం కాదు. షుగర్ లెవెల్ పడిపోతాయి కానీ మన బాబు గారికి పెరిగాయి, ఇదో విచిత్రం అన్నారు.
దానికి సమధానంగా TDP నాయకుడు కడియం శ్రీహరి , మా బాబు గారికి షుగర్ లేదు , సాక్షి అబద్దాన్ని ప్రచారం చేస్తుంది అని కేకలు వేసారు.
ఆ తరువాత రెండు రోజులకు సిపిఐ జాతీయ నాయకుడు AB Bardhan గారు మీడియా తో మాట్లాడుతూ బాబు గారికి షుగర్ వ్యాధి ఎప్పటినుంచో ఉంది,అనేక సార్లు మా ఇంట్లో భోజనం చేసారు కదా నాకు తెలిసు అని చెప్పారు.
దానికి సమధానంగా TDP నాయకుడు కడియం శ్రీహరి , మా బాబు గారికి షుగర్ లేదు , సాక్షి అబద్దాన్ని ప్రచారం చేస్తుంది అని కేకలు వేసారు.
ఆ తరువాత రెండు రోజులకు సిపిఐ జాతీయ నాయకుడు AB Bardhan గారు మీడియా తో మాట్లాడుతూ బాబు గారికి షుగర్ వ్యాధి ఎప్పటినుంచో ఉంది,అనేక సార్లు మా ఇంట్లో భోజనం చేసారు కదా నాకు తెలిసు అని చెప్పారు.
ఇది అంత ఎందుకు చెబుతున్నానంటే బాబు గారికి షుగర్ వ్యాధి ఉండడం తప్ప్పు కాదు కానీ దాన్ని దాచిబెట్టి సాక్షి పై ఎదురుదాడి దిగడం అత్యంత హేయము.
బాబు గారు ఎప్పుడు నేను చాల రోగ్య నియమాలు పాటిశ్తాను అనేవారు అయన ముక్య మంత్రి గ ఉన్నపుడు, నేను కేవలము ౩ ఇడ్లి, 2 పుల్కాలు, కొద్దిగా పండ్లు తింటాను, అంత సింపుల్ లైఫ్ నాది అని ప్రచారం చేసుకొనే వాళ్ళు.మా లాంటి వాళ్ళు ఆహా, మన బాబు గారు ఎంత సింపులో అనుకునే వాళ్ళము. సుగరు ఉన్న వాళ్ళు ఎవరైనా తినేది ఇదే కానీ మన బాబు గారు తనకున్న జబ్బు ను దాచిబెట్టి , తను ఎంత మితాహారం తీసుకొంతాదో చెబుతూ ,దాన్ని కూడా ప్రచారం కు ఉపయోగించడం ఆయనకే చెల్లింది.
బాబు గారు ఎప్పుడైనా నిజం మాట్లాడితే వినాలని ఉంది.నా కోరిక బాబు గారు తీరుస్తారా, వేచి చూద్దాము అంతే కదా!
బాబు గారు ఎప్పుడు నేను చాల రోగ్య నియమాలు పాటిశ్తాను అనేవారు అయన ముక్య మంత్రి గ ఉన్నపుడు, నేను కేవలము ౩ ఇడ్లి, 2 పుల్కాలు, కొద్దిగా పండ్లు తింటాను, అంత సింపుల్ లైఫ్ నాది అని ప్రచారం చేసుకొనే వాళ్ళు.మా లాంటి వాళ్ళు ఆహా, మన బాబు గారు ఎంత సింపులో అనుకునే వాళ్ళము. సుగరు ఉన్న వాళ్ళు ఎవరైనా తినేది ఇదే కానీ మన బాబు గారు తనకున్న జబ్బు ను దాచిబెట్టి , తను ఎంత మితాహారం తీసుకొంతాదో చెబుతూ ,దాన్ని కూడా ప్రచారం కు ఉపయోగించడం ఆయనకే చెల్లింది.
బాబు గారు ఎప్పుడైనా నిజం మాట్లాడితే వినాలని ఉంది.నా కోరిక బాబు గారు తీరుస్తారా, వేచి చూద్దాము అంతే కదా!
Courtesy: CVReddy
2/08/2013
ప్రభుత్వం పడిపోకుండా బాబు పాదయాత్ర
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా మీకోసం అన్నట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారా గానీ, అవిశ్వాస తీర్మానం మాత్రం ప్రవేశపెట్టరన్నారు. చంద్రబాబు పెట్టనని చెబితే, తాము అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రీకాంత్ చెప్పారు.
ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా మీకోసం అన్నట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారా గానీ, అవిశ్వాస తీర్మానం మాత్రం ప్రవేశపెట్టరన్నారు. చంద్రబాబు పెట్టనని చెబితే, తాము అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రీకాంత్ చెప్పారు.
2/08/2013
త్వరలో వైఎస్ఆర్ సీపీలో చేరతా
వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శ్రీహరి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్ కే ఉందన్నారు. కుమ్మక్కు రాజకీయాలు తెలియని ఒకే ఒక్క నాయకుడు జగన్ అని శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు
రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్ కే ఉందన్నారు. కుమ్మక్కు రాజకీయాలు తెలియని ఒకే ఒక్క నాయకుడు జగన్ అని శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు
2/08/2013
జగన్ ను కలిసిన సినీ నటుడు శ్రీహరి

ప్రముఖ సినీ నటుడు, రియల్స్టార్ గా పేరుగాంచిన హీరో శ్రీహరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను కలిశారు. చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీహరి కలిసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించుకున్నారు.దీనిపై పార్టీపరంగా కూడా ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు.సినిమా రంగానికి చెందిన రోజా, గిరిబాబు వంటి నటులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో గతంలోనే చేరారు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీహరి ఈ పార్టీలో చేరుతుండడం విశేషం.
2/08/2013
ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
హైదరాబాద్: మహానేత తనయ షర్మిల చేపట్టిన మరోప్రజాస్థానం 60వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆమె చౌదర్ పల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు వేలాది అభిమానులు షర్మిలను కలుసుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాదయాత్రకు బయల్దేరే ముందు ఆమెతో మాట్లాడారు.
ఈ రోజు షర్మిల దాదాపు 15 కిలో మీటర్లు నడవనున్నారు. యాచారం, నక్కలగుట్ట తండా, చింతపట్ల తండా, తమ్మలోని గూడెం గేట్ దగ్గర రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. షర్మిల మాల్లోకి ప్రవేశించడంతో నల్లగొండ జిల్లాలో పాదయాత్ర మొదలవుతుంది |
2/08/2013
గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు...
జనానికి గుక్కెడు నీరుఇవ్వలేకపోతోంది
వైఎస్ఆర్ ఉంటే పట్నం చెరువుకు కృష్ణా జలాలు వచ్చేవి
మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా
మంచాల మండలం ఆగపల్లిలో షర్మిల
ప్రజలకు తాగడానికి గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు సిగ్గులేదని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్లోరోసిస్తో బాధపడుతున్న ఇబ్రహీంపట్న ప్రాంతవాసులకు రక్షిత నీటిని అందించాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కృష్ణాజలాల సరఫరాకు శ్రీకారం చుడితే... ప్రస్తుత ప్రభుత్వం ఈ నీటిని కూడా సమృద్ధిగా పంపిణీ చేయకుండా బోరు నీటిని కలిపి సరఫరా చేయడం దారుణమన్నారు.
ఫ్లోరైడ్ నీటిని తాగి ఇక్కడి ప్రజలువైకల్యానికి గురవుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం.. అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్ర గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉధృతంగా సాగింది. మంచాల మండలం ఆగపల్లిలో జరిగిన ‘రచ్చబండ’లో షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు.
‘పట్నం’ చెరువును నింపాలని నాన్న తలపెడితే..
తీవ్ర దుర్భిక్షంతో అల్లాడే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ భావించారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణానీటితో నింపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కారు చెరువును నీటితో నింపే ప్రయత్నాలు చేయక ఈ ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. చెరువులో నీళ్లు లేక సమీప ప్రాంతాలన్నీ భూగర్భ జలాల లేమితో అల్లాడిపోతుంటే సిగ్గులేని ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణాజలాలతో నింపి ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చి.. సేద్యానికి వీలుగా నీరందిస్తామన్నారు.
పన్నులు వేయకుండా అన్నీ కల్పిస్తే
పన్నులు వేయకుండా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ సర్కారు పనిచేస్తే.. కిరణ్ సర్కారు గత మూడేళ్లలో పన్నులతో ప్రజల నడ్డివిరిచిందని విమర్శించారు. గ్యాస్ ధరలు, కరెంట్చార్జీలు ఎడాపెడా పెంచేస్తూ ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశన్నంటితే సాధారణ ప్రజానీకం బతికేదెట్లా అని నిలదీశారు. ‘చెప్పండమ్మా మీలో ఎవరికైనా ఏడుగంటల కరెంటు సరఫరా అవుతోందా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ కూడా సరిగా విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పకపోవడంతో షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది చేతగాని ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ కూలీచేసుకుంటే వచ్చేవి వందా రెండువందలే కదా! అలాంటప్పుడు చేసిన కూలి డబ్బులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకే సరిపోవడంలేదు. మరి పేదవాళ్లు ఎలా బతికేది.. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుండేదా’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
వడ్డీలేని రుణాలు ఇచ్చి ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుకన్న రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వ కృషిచేయడంలేదని ఆమె అన్నారు. పావలావడ్డీ రుణాలు అందడంలేదని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవగా.. ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ జనార్ధన్రెడ్డి, పార్టీ నాయకులు రాజ్ఠాకూర్, దేప భాస్కరరెడ్డి, కొండా రాఘవరెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, వంగ మధుసూదన్రెడ్డి, అమృతాసాగర్, సురేశ్రెడ్డి, శేఖర్గౌడ్, ఉపేందర్రెడ్డి, రూపానందరెడ్డి, బొక్క జంగారెడ్డి, కొలను శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదే ఉత్సాహం...
మహానేత వైఎస్ఆర్ తనయ షర్మిల సాగిస్తున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత పునఃప్రారంభించిన రెండో రోజూ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాలేజీ విద్యార్థులు పట్టుబట్టిమరీ ఆమెను కలిసేందుకు పోటీపడ్డారు. నాగార్జునసాగర్ రోడ్డు మీదుగా సాగిన పాదయాత్రకు ఎక్కడి ప్రజలు అక్కడే ఆగి ఆత్మీయ అతిథిని ఆప్యాయంగా పలకరించారు. ఇబ్రహీంపట్నంలో బుధవారం జరిగిన సభ జనసంధ్రాన్ని తలపించడంతో మంచి ఊపుతో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గురువారం రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నారు. పూర్తిగా అటవీ ప్రాం తం గుండానే యాత్ర సాగినా.. సాగ ర్హ్రదారి జన జాతరను తలపించింది. పోటెత్తిన అభిమానాన్ని నిలువరించలేక.. సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షర్మిల పాదయాత్ర సక్సెస్కావడంతో బెంబేలెత్తిన పాలక, ప్రతిపక్షపార్టీల నేతలు.. గుట్టుగా యాత్ర సాగుతున్న తీరును గమనించడం గమనార్హం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడాన్ని చూసి బిత్తరపోయారు. ఇదే ఊపు కొనసాగితే తమ రాజకీయ మనుగడ కష్టమేనని గుసగుసలాడారు.
వైఎస్ఆర్ ఉంటే పట్నం చెరువుకు కృష్ణా జలాలు వచ్చేవి
మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా
మంచాల మండలం ఆగపల్లిలో షర్మిల
ప్రజలకు తాగడానికి గుక్కెడు నీటిని అందించని ఈ సర్కారుకు సిగ్గులేదని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్లోరోసిస్తో బాధపడుతున్న ఇబ్రహీంపట్న ప్రాంతవాసులకు రక్షిత నీటిని అందించాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కృష్ణాజలాల సరఫరాకు శ్రీకారం చుడితే... ప్రస్తుత ప్రభుత్వం ఈ నీటిని కూడా సమృద్ధిగా పంపిణీ చేయకుండా బోరు నీటిని కలిపి సరఫరా చేయడం దారుణమన్నారు.

‘పట్నం’ చెరువును నింపాలని నాన్న తలపెడితే..
తీవ్ర దుర్భిక్షంతో అల్లాడే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ భావించారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణానీటితో నింపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కారు చెరువును నీటితో నింపే ప్రయత్నాలు చేయక ఈ ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. చెరువులో నీళ్లు లేక సమీప ప్రాంతాలన్నీ భూగర్భ జలాల లేమితో అల్లాడిపోతుంటే సిగ్గులేని ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణాజలాలతో నింపి ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చి.. సేద్యానికి వీలుగా నీరందిస్తామన్నారు.
పన్నులు వేయకుండా అన్నీ కల్పిస్తే
పన్నులు వేయకుండా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ సర్కారు పనిచేస్తే.. కిరణ్ సర్కారు గత మూడేళ్లలో పన్నులతో ప్రజల నడ్డివిరిచిందని విమర్శించారు. గ్యాస్ ధరలు, కరెంట్చార్జీలు ఎడాపెడా పెంచేస్తూ ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశన్నంటితే సాధారణ ప్రజానీకం బతికేదెట్లా అని నిలదీశారు. ‘చెప్పండమ్మా మీలో ఎవరికైనా ఏడుగంటల కరెంటు సరఫరా అవుతోందా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ కూడా సరిగా విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పకపోవడంతో షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది చేతగాని ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ కూలీచేసుకుంటే వచ్చేవి వందా రెండువందలే కదా! అలాంటప్పుడు చేసిన కూలి డబ్బులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకే సరిపోవడంలేదు. మరి పేదవాళ్లు ఎలా బతికేది.. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుండేదా’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
వడ్డీలేని రుణాలు ఇచ్చి ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుకన్న రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వ కృషిచేయడంలేదని ఆమె అన్నారు. పావలావడ్డీ రుణాలు అందడంలేదని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవగా.. ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ జనార్ధన్రెడ్డి, పార్టీ నాయకులు రాజ్ఠాకూర్, దేప భాస్కరరెడ్డి, కొండా రాఘవరెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, వంగ మధుసూదన్రెడ్డి, అమృతాసాగర్, సురేశ్రెడ్డి, శేఖర్గౌడ్, ఉపేందర్రెడ్డి, రూపానందరెడ్డి, బొక్క జంగారెడ్డి, కొలను శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదే ఉత్సాహం...
మహానేత వైఎస్ఆర్ తనయ షర్మిల సాగిస్తున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత పునఃప్రారంభించిన రెండో రోజూ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాలేజీ విద్యార్థులు పట్టుబట్టిమరీ ఆమెను కలిసేందుకు పోటీపడ్డారు. నాగార్జునసాగర్ రోడ్డు మీదుగా సాగిన పాదయాత్రకు ఎక్కడి ప్రజలు అక్కడే ఆగి ఆత్మీయ అతిథిని ఆప్యాయంగా పలకరించారు. ఇబ్రహీంపట్నంలో బుధవారం జరిగిన సభ జనసంధ్రాన్ని తలపించడంతో మంచి ఊపుతో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గురువారం రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నారు. పూర్తిగా అటవీ ప్రాం తం గుండానే యాత్ర సాగినా.. సాగ ర్హ్రదారి జన జాతరను తలపించింది. పోటెత్తిన అభిమానాన్ని నిలువరించలేక.. సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షర్మిల పాదయాత్ర సక్సెస్కావడంతో బెంబేలెత్తిన పాలక, ప్రతిపక్షపార్టీల నేతలు.. గుట్టుగా యాత్ర సాగుతున్న తీరును గమనించడం గమనార్హం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడాన్ని చూసి బిత్తరపోయారు. ఇదే ఊపు కొనసాగితే తమ రాజకీయ మనుగడ కష్టమేనని గుసగుసలాడారు.
2/08/2013
ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!
రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో షర్మిల-ప్రజల మధ్య సాగిన సంభాషణ..
షర్మిల: నమస్తే అమ్మా.. నమస్తే అయ్యా! బాగున్నారా.. ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!
అంజయ్య : అమ్మా! నాకు చేతగాకుంటా అయింది. పింఛన్ వస్తలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటిదాకా నాకు పింఛన్ రాలేదు. చేతగానోడ్ని నాలాంటోళ్లకు రాకుంటే ఎవరికొస్తదమ్మా పింఛన్..
షర్మిల: ఇలావుందండీ మన ప్రభుత్వ దుస్థితి. 60ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ కింద నెలకు రూ.200 ఇవ్వాలని నిర్ణయించుకుని రాజశేఖరరెడ్డి దాన్ని అమలు పరిచారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి అర్హులైన వారికి కూడా ఫించన్లు ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పింఛన్లను రూ.300కు పెంచుతాం.
షర్మిల: ఏ అమ్మా! ఇళ్లు కట్టుకున్నారా..!
ఒంగూరి మల్లమ్మ: ఇళ్లులేదు.. ఏంలేదు తల్లీ..! ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుందామని చాలాసార్లు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా. ఇ ళ్లు ఇవ్వలేదు. చిన్నపాటి ఇంట్లోనే ఉంటున్నాం.
షర్మిల: ప్రతి పేదోడికి సొంతింటికల సాకారానికి రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడితే.. ప్రభుత్వం ఇళ్లులేని ఒంగూరి మల్లమ్మలాంటి వారికి కూడా ఇళ్లు నిర్మించేందుకు సానుకూలంగా లేదు. ఆసలు ఈ ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం.
షర్మిల: ఏంటన్నా.. అలా వున్నావ్.. ఇతరుల సహాయం తీసుకుని నిలబడుతున్నావ్ సరిగా నిలబడరాదా..?
దాసల రాములు: నాకు కాలుచేయి పనిచేయవమ్మా..! ఇలా ఇంకొకరి సహాయం తీసుకుని నిలబడాల్సిందే. కాలు, చేయి పనిచేయక అవస్త పడుతున్నా. పేదోన్ని.. కూలీచేసుకునేవాడ్ని ఇదివరకు. ఇలా ఒక్కసారిగా పరిస్థితి రావడంతో కుటుంబ పరిస్థితి ఆందళన కరంగామారింది.. ఫించను రావడంలేదు.
షర్మిల: కాలు చేయి పనిచేయక రాములన్న లాంటివారెందరో అవస్తలు పడుతుంటే వికలాంగ ఫించను రాకపోవడం దారుణం. చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం. కుర్చీల కోసం కుమ్ములాడుకునే ప్రభుత్వం ఇలాంటి పేదల పరిస్థితి ఎందుకు పట్టించుకోదు.. త్వరలో మనకు మంచిరోజులు వస్తాయి.. వికలాంగుల ఫించన్లు ఇప్పుడున్నదానికంటే రెట్టింపుచేసి ఇస్తాం.
షర్మిల: అమ్మా! ఏంచేస్తారు...
మామిడికాయల జయమ్మ: కూలి పనిచేస్తాను తల్లీ.. వచ్చిన డబ్బులు తినడానికే సరిపోతాయి. లోన్లు ఇస్తమని ప్రభుత్వం చెప్తున్నరు.. కానీ ఆ లోన్లు ఎవరికి వస్తున్నయో ఏమో.. నాకైతే రాలేదు..
షర్మిల: మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిది. ఇప్పటి ప్రభుత్వం మాత్రం అర్హులైన వారికి కూడా రుణాలివ్వడంలేదు. త్వరలో రాజన్న రాజ్యంలో జగనన్నపాలనలో ఒక మహిళలకే కాదు అన్ని వర్గాలవారికి వడ్డీలేని రుణాలు ఇస్తుంది..
ఇలా ఆగపల్లి ప్రజలతో రచ్చబండద్వారా సమస్యల్ని అడిగి తెలుసుకున్న షర్మిల తిరిగి పాదయాత్రను కొనసాగించారు..
షర్మిల: నమస్తే అమ్మా.. నమస్తే అయ్యా! బాగున్నారా.. ఏం పెద్దయ్యా ఫించన్ వస్తుందా..?!
అంజయ్య : అమ్మా! నాకు చేతగాకుంటా అయింది. పింఛన్ వస్తలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటిదాకా నాకు పింఛన్ రాలేదు. చేతగానోడ్ని నాలాంటోళ్లకు రాకుంటే ఎవరికొస్తదమ్మా పింఛన్..
షర్మిల: ఇలావుందండీ మన ప్రభుత్వ దుస్థితి. 60ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ కింద నెలకు రూ.200 ఇవ్వాలని నిర్ణయించుకుని రాజశేఖరరెడ్డి దాన్ని అమలు పరిచారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి అర్హులైన వారికి కూడా ఫించన్లు ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పింఛన్లను రూ.300కు పెంచుతాం.

షర్మిల: ఏ అమ్మా! ఇళ్లు కట్టుకున్నారా..!
ఒంగూరి మల్లమ్మ: ఇళ్లులేదు.. ఏంలేదు తల్లీ..! ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుందామని చాలాసార్లు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా. ఇ ళ్లు ఇవ్వలేదు. చిన్నపాటి ఇంట్లోనే ఉంటున్నాం.
షర్మిల: ప్రతి పేదోడికి సొంతింటికల సాకారానికి రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడితే.. ప్రభుత్వం ఇళ్లులేని ఒంగూరి మల్లమ్మలాంటి వారికి కూడా ఇళ్లు నిర్మించేందుకు సానుకూలంగా లేదు. ఆసలు ఈ ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం.
షర్మిల: ఏంటన్నా.. అలా వున్నావ్.. ఇతరుల సహాయం తీసుకుని నిలబడుతున్నావ్ సరిగా నిలబడరాదా..?
దాసల రాములు: నాకు కాలుచేయి పనిచేయవమ్మా..! ఇలా ఇంకొకరి సహాయం తీసుకుని నిలబడాల్సిందే. కాలు, చేయి పనిచేయక అవస్త పడుతున్నా. పేదోన్ని.. కూలీచేసుకునేవాడ్ని ఇదివరకు. ఇలా ఒక్కసారిగా పరిస్థితి రావడంతో కుటుంబ పరిస్థితి ఆందళన కరంగామారింది.. ఫించను రావడంలేదు.
షర్మిల: కాలు చేయి పనిచేయక రాములన్న లాంటివారెందరో అవస్తలు పడుతుంటే వికలాంగ ఫించను రాకపోవడం దారుణం. చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం. కుర్చీల కోసం కుమ్ములాడుకునే ప్రభుత్వం ఇలాంటి పేదల పరిస్థితి ఎందుకు పట్టించుకోదు.. త్వరలో మనకు మంచిరోజులు వస్తాయి.. వికలాంగుల ఫించన్లు ఇప్పుడున్నదానికంటే రెట్టింపుచేసి ఇస్తాం.
షర్మిల: అమ్మా! ఏంచేస్తారు...
మామిడికాయల జయమ్మ: కూలి పనిచేస్తాను తల్లీ.. వచ్చిన డబ్బులు తినడానికే సరిపోతాయి. లోన్లు ఇస్తమని ప్రభుత్వం చెప్తున్నరు.. కానీ ఆ లోన్లు ఎవరికి వస్తున్నయో ఏమో.. నాకైతే రాలేదు..
షర్మిల: మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిది. ఇప్పటి ప్రభుత్వం మాత్రం అర్హులైన వారికి కూడా రుణాలివ్వడంలేదు. త్వరలో రాజన్న రాజ్యంలో జగనన్నపాలనలో ఒక మహిళలకే కాదు అన్ని వర్గాలవారికి వడ్డీలేని రుణాలు ఇస్తుంది..
ఇలా ఆగపల్లి ప్రజలతో రచ్చబండద్వారా సమస్యల్ని అడిగి తెలుసుకున్న షర్మిల తిరిగి పాదయాత్రను కొనసాగించారు..
2/08/2013
రాజన్న రాజ్యం కోసం..
వారు రాజశేఖరరెడ్డికి రక్త సంబంధీకులు కాదు.. అంతకంటే బలీయమైన బంధాన్ని పెనవేసుకున్నారు.. బంధుమిత్రులు అంతకన్నా కాదు.. అంతకుమించిన ఆప్యాయతను చూపుతున్నారు.. రాజకీయ నాయకులు కాదు.. పదవుల కోసం పనిచేస్తున్నారనడానికి.. సామన్య ప్రజలు. రాష్ర్టంలో రాజన్న పాలన మళ్లీ రావాలన్నదే వారి లక్ష్యం.. సుదూర ప్రాంతాల్నుంచి వచ్చి.. కుటుంబాలకు దూరంగా... తిండితిప్పలను సైతం పక్కనపెట్టి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో చేయి కలిపారు.. మరోప్రజా ప్రస్థానం మైలురాయిలో తాము భాగస్వాములమవ్వాలని భావించారు. రోజుల తరబడి నడుస్తున్నా.. ఉరకలేసే ఉత్సాహాన్ని చూపుతున్నారు. మహానేత కుమార్తె షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రలో ఆమెతో కలిసి అడుగేస్తున్నారు. ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం వరకు తాము ఆమె వెన్నంటే ఉంటామని చెబుతున్నారు. వారే వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానులు.. ఆత్మీయ బంధువులు.. వారితో ‘న్యూస్లైన్’ మాటామంతీ..
- న్యూస్లైన్, ఇబ్రహీంపట్నం రూరల్
జగన్ కోసమే...
జగన్ కోసమే షర్మిల పాదయాత్ర లో పాల్గొంటున్నాను. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా కోరిక. ఇడుపులపాయ నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాను. టైలరింగ్ నా వృత్తి. వైజాగ్ నుంచి కుటుంబానికి దూరంగా వుండి పాదయాత్రలో పాల్గొంటున్నాను. వైఎస్ఆర్ మా పాలిటదైవం. జగన్మోహన్రెడ్డితో కలిసి పోలవరం దీక్షలో పాల్గొన్నాను. మరో ప్రజాప్రస్థానం పూర్తయ్యేవరకు యాత్రతోపాటే వుంటా. జగన్ జైలునుంచి వచ్చిననాడే ఈ రాష్ట్రానికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది.
- ఉప్పు వరప్రసాద్, దేవవరం, నక్కలపల్లిమండలం, విశాఖ జిల్లా
ఆడబిడ్డకు తోడుగా ఉండాలనే...
నాన్న ఆశయ సాధనకోసం.. అన్నకు ఇచ్చినమాటకోసం ఓ ఆడబిడ్డ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతుంటే.. నేనూఒక ఆడబిడ్డగా ఆమెతో కలిసి పనిచేస్తున్నా. ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుగన్న రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రస్తుతం ఆపత్కాలంలో వుంది. ఇలాంటి సమయంలో మాలాంటి సామాన్య ప్రజానీకం మద్దతు వారికి కావాలి. అందుకోసమే ప్రజాప్రస్థానం ప్రారంభమైనప్పట్నుంచీ నేను షర్మిలతో పాటే వుంటున్నా. ఈ యాత్రముగిసే వరకు ఆమెతోనే వుంటా.
- సన్నపురెడ్డి రమణమ్మ, నేలటూర్లు మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా
కాళ్లకు చెప్పుల్లేకుండా...
ప్రజా ప్రయోజనం కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలమ్మతో కలసి ఇడుపులపాయ నుంచి వస్తున్నా. ఇంతమంచి కార్యంలో కాళ్లకు చెప్పుల్లేకుండా పాల్గొనాలని నిశ్చయించుకున్నా. అందుకే ఇప్పటివరకు కాళ్లకు చెప్పుల్లేకుండా పాదయాత్రలో నడుస్తున్నా. ఇచ్చాపురం వరకు ఇలాగే వెళ్తాను. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. 560కిలో మీటర్లు ఆయనతో కలిసి నడిచాను. అప్పుడు కూడా చెప్పుల్లేకుండా నడిచాను. ఇలా నడిస్తేనే నాకు సంతృప్తిగా వుంటుంది.
- గజ్జెల కృష్ణారెడ్డి,రొంపిచర్ల, నర్సరావుపేట మండలం, గుంటూరు జిల్లా
ఉడతా భక్తి..
మహానేత రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి. రైతుబాగుంటే రాష్ట్రం కళకళలాడుతుందని నమ్మిన రైతుబాంధవుడు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య ఫించన్లు, 108, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిన ఆయన మాలాంటి సామాన్య ప్రజానీకానికి దైవం. ఆయన కుమారుడిని కుట్రలతో జైలు పాలు చేయడం తట్టుకోలేకపోయాం. రామాయణండలో ఉడతభక్తి వలె.. రాజన్న బిడ్డ చేపట్టిన మరోప్రజా ప్రస్థానంలో భాగస్వాములమయ్యాం. ఇ చ్చాపురం వరకు యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తాం.
- వై.చినరెడ్డయ్య, అమినెలగ్రామం, వెన్పల్లిమండలం, కర్నూలు జిల్లా
వైఎస్తో కలిసి 750కిలోమీటర్లు...
గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆయనతోపాటు 750 కిలోమీటర్ల దూరం నడిచాను. ఆయనతో నాది ఆత్మీయానుబంధం. నన్ను చూడగానే పలకరించేవారు. ఆ మహానేత మనకు దూరమయ్యేసరికి ప్రభుత్వ, ప్రతిపక్షాలు కుట్రతో ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నాయి. వెటర్నరీ విభాగంలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రిటైర్ అయ్యాను. నేనేకాదు నాలాంటి వారెంతో మంది ఈ రోజు షర్మిలతో కలసి పాదయాత్ర చేస్తున్నారు.
- బి.తిమ్మయ్య, పావురాలగుట్ట, కర్నూలుజిల్లా
త్వరలో మళ్లీ రాజన్న రాజ్యం
షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో మొదటిరోజు నుంచి పాల్గొంటున్నా. గత నాలుగు సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డి కుటుంబంతో కలిసి అభిమానంతో పనిచేస్తున్నా. పాదయాత్రతో త్వరలో రాజన్న రాజ్యం రాబోతుంది. అందులో ప్రజలే పాలకులు. ప్రజలమంతా ఏకమై నేడు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనేది ప్రజాధికార సాధన కోసమే. 2014లో జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన సమస్యలను పరిష్కరిస్తారు.
- ముడిమారం మంగమ్మ, కీసర, రంగారెడ్డిజిల్లా
ప్రాణదాత కుటుంబానికి అండగా..
ప్రజా సంక్షేమ పథకాలెన్నో ప్రవేశపెట్టి పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలుచేసి, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రా ణాల్ని కాపాడిన ప్రాణదాత రాజశేఖరరెడ్డి. ప్రస్తుతం ఆయన మనమధ్యలో లేరు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన పథకాలను తుంగలోతొక్కుతోంది. అందుకే ఆయన కూతురు షర్మిల పాదయాత్రకు పూనుకున్నారు. ఆమెకు తోడుగా మేం పాదయాత్రలో అడుగులేస్తున్నాం. ఎందిరికో ప్రాణ దానం చేసిన మహానేత కుటుంబంకోసం ప్రాణాలైనా ఇస్తాం.
- నాగిపొదు దయామణి, వైదన గ్రామం, ప్రకాశంజిల్లా
లండన్ వదిలి.. మరో ప్రజాప్రస్థానంలో..
లండన్లో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసేవాడ్ని. ఒక సదాశయం కోసం షర్మిల చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలిపి ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలనుకున్నా. దీనిలో భాగంగానే. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడకు వచ్చాను. విద్యావైద్య రంగాల్లో రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తిరిగి వైఎస్ పథకాలను కొనసాగించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. అప్పటివరకు పాదయాత్రలాంటి ఎలాంటి కార్యక్రమానికైనా పనిచేస్తా.
- దవళి గిరిబాబు(ఎన్నారై), టెక్కలి శ్రీకాకుళంజిల్లా
- న్యూస్లైన్, ఇబ్రహీంపట్నం రూరల్
జగన్ కోసమే...
జగన్ కోసమే షర్మిల పాదయాత్ర లో పాల్గొంటున్నాను. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా కోరిక. ఇడుపులపాయ నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాను. టైలరింగ్ నా వృత్తి. వైజాగ్ నుంచి కుటుంబానికి దూరంగా వుండి పాదయాత్రలో పాల్గొంటున్నాను. వైఎస్ఆర్ మా పాలిటదైవం. జగన్మోహన్రెడ్డితో కలిసి పోలవరం దీక్షలో పాల్గొన్నాను. మరో ప్రజాప్రస్థానం పూర్తయ్యేవరకు యాత్రతోపాటే వుంటా. జగన్ జైలునుంచి వచ్చిననాడే ఈ రాష్ట్రానికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది.
- ఉప్పు వరప్రసాద్, దేవవరం, నక్కలపల్లిమండలం, విశాఖ జిల్లా
ఆడబిడ్డకు తోడుగా ఉండాలనే...
నాన్న ఆశయ సాధనకోసం.. అన్నకు ఇచ్చినమాటకోసం ఓ ఆడబిడ్డ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతుంటే.. నేనూఒక ఆడబిడ్డగా ఆమెతో కలిసి పనిచేస్తున్నా. ప్రతిమహిళా లక్షాధికారి కావాలని కలలుగన్న రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రస్తుతం ఆపత్కాలంలో వుంది. ఇలాంటి సమయంలో మాలాంటి సామాన్య ప్రజానీకం మద్దతు వారికి కావాలి. అందుకోసమే ప్రజాప్రస్థానం ప్రారంభమైనప్పట్నుంచీ నేను షర్మిలతో పాటే వుంటున్నా. ఈ యాత్రముగిసే వరకు ఆమెతోనే వుంటా.
- సన్నపురెడ్డి రమణమ్మ, నేలటూర్లు మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా
కాళ్లకు చెప్పుల్లేకుండా...
ప్రజా ప్రయోజనం కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలమ్మతో కలసి ఇడుపులపాయ నుంచి వస్తున్నా. ఇంతమంచి కార్యంలో కాళ్లకు చెప్పుల్లేకుండా పాల్గొనాలని నిశ్చయించుకున్నా. అందుకే ఇప్పటివరకు కాళ్లకు చెప్పుల్లేకుండా పాదయాత్రలో నడుస్తున్నా. ఇచ్చాపురం వరకు ఇలాగే వెళ్తాను. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. 560కిలో మీటర్లు ఆయనతో కలిసి నడిచాను. అప్పుడు కూడా చెప్పుల్లేకుండా నడిచాను. ఇలా నడిస్తేనే నాకు సంతృప్తిగా వుంటుంది.
- గజ్జెల కృష్ణారెడ్డి,రొంపిచర్ల, నర్సరావుపేట మండలం, గుంటూరు జిల్లా
ఉడతా భక్తి..
మహానేత రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి. రైతుబాగుంటే రాష్ట్రం కళకళలాడుతుందని నమ్మిన రైతుబాంధవుడు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య ఫించన్లు, 108, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిన ఆయన మాలాంటి సామాన్య ప్రజానీకానికి దైవం. ఆయన కుమారుడిని కుట్రలతో జైలు పాలు చేయడం తట్టుకోలేకపోయాం. రామాయణండలో ఉడతభక్తి వలె.. రాజన్న బిడ్డ చేపట్టిన మరోప్రజా ప్రస్థానంలో భాగస్వాములమయ్యాం. ఇ చ్చాపురం వరకు యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తాం.
- వై.చినరెడ్డయ్య, అమినెలగ్రామం, వెన్పల్లిమండలం, కర్నూలు జిల్లా
వైఎస్తో కలిసి 750కిలోమీటర్లు...
గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆయనతోపాటు 750 కిలోమీటర్ల దూరం నడిచాను. ఆయనతో నాది ఆత్మీయానుబంధం. నన్ను చూడగానే పలకరించేవారు. ఆ మహానేత మనకు దూరమయ్యేసరికి ప్రభుత్వ, ప్రతిపక్షాలు కుట్రతో ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నాయి. వెటర్నరీ విభాగంలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రిటైర్ అయ్యాను. నేనేకాదు నాలాంటి వారెంతో మంది ఈ రోజు షర్మిలతో కలసి పాదయాత్ర చేస్తున్నారు.
- బి.తిమ్మయ్య, పావురాలగుట్ట, కర్నూలుజిల్లా
త్వరలో మళ్లీ రాజన్న రాజ్యం
షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో మొదటిరోజు నుంచి పాల్గొంటున్నా. గత నాలుగు సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డి కుటుంబంతో కలిసి అభిమానంతో పనిచేస్తున్నా. పాదయాత్రతో త్వరలో రాజన్న రాజ్యం రాబోతుంది. అందులో ప్రజలే పాలకులు. ప్రజలమంతా ఏకమై నేడు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనేది ప్రజాధికార సాధన కోసమే. 2014లో జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన సమస్యలను పరిష్కరిస్తారు.
- ముడిమారం మంగమ్మ, కీసర, రంగారెడ్డిజిల్లా
ప్రాణదాత కుటుంబానికి అండగా..
ప్రజా సంక్షేమ పథకాలెన్నో ప్రవేశపెట్టి పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలుచేసి, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రా ణాల్ని కాపాడిన ప్రాణదాత రాజశేఖరరెడ్డి. ప్రస్తుతం ఆయన మనమధ్యలో లేరు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన పథకాలను తుంగలోతొక్కుతోంది. అందుకే ఆయన కూతురు షర్మిల పాదయాత్రకు పూనుకున్నారు. ఆమెకు తోడుగా మేం పాదయాత్రలో అడుగులేస్తున్నాం. ఎందిరికో ప్రాణ దానం చేసిన మహానేత కుటుంబంకోసం ప్రాణాలైనా ఇస్తాం.
- నాగిపొదు దయామణి, వైదన గ్రామం, ప్రకాశంజిల్లా
లండన్ వదిలి.. మరో ప్రజాప్రస్థానంలో..
లండన్లో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసేవాడ్ని. ఒక సదాశయం కోసం షర్మిల చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలిపి ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలనుకున్నా. దీనిలో భాగంగానే. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడకు వచ్చాను. విద్యావైద్య రంగాల్లో రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తిరిగి వైఎస్ పథకాలను కొనసాగించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. అప్పటివరకు పాదయాత్రలాంటి ఎలాంటి కార్యక్రమానికైనా పనిచేస్తా.
- దవళి గిరిబాబు(ఎన్నారై), టెక్కలి శ్రీకాకుళంజిల్లా
2/08/2013
ఇది అప్రజాస్వామికం కాదా?
మేడమ్ సోనియాగారూ! అధికారం హాలాహలమని తెలిసి కూడా తమ ఒక్కగానొక్క కుమారుడిని దేశంలోని అత్యున్నత అధికార స్థానంలో ఎందుకు కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు? నూట పదికోట్ల జనాభాలో యోగ్యత కలిగిన ఎవరూ లేరనా? తమరి తనయుడు భావి భారత ప్రధాని అని ఊహకు రాగానే మనసు ఉప్పొంగి ఆనందబాష్పాలను అణచుకోలేకపోయారు. మీ భర్తగారి హఠాన్మరణం తర్వాత మీకు అసలు రాజకీయాలు అక్కర్లేదని ఇంట్లో కూర్చున్నారు. ఎప్పుడైతే అధికారపు కుర్చీలో కూర్చున్నారో ఆ అధికార దాహం ఎక్కువై, దాని దరిదాపునకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. అర్హత కలిగినవారిని అడ్డు తొలగించుకోవడం, వంగి వంగి దండాలు పెట్టేవారిని అందలమెక్కించటం, ఆ వెనకాల నుండి అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?
రాజకీయాల్లో యువతకు సముచిత పాత్రనివ్వాలని రాహుల్గాంధీ అన్నారు. మంచిదే. అయితే యువత అంటే ఆయన ఒక్కరేనా? జగన్ కాదా? యువతను అకారణంగా జైల్లో పెట్టించి, రాహుల్ ప్రధానమంత్రి ఎలా అవుతారు? ఒక మాజీ ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అయితే, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? ముఖ్యమంత్రిని చేయటానికి 156 మంది ఎమ్మెల్యేలు సరిపోరా? ఇదేమి ప్రజాస్వామ్యం? దేశానికి రాజీవ్గాంధీగారెంతో, రాష్ట్రానికి వైఎస్సార్ కూడా అంతే కదా! అసలు జగన్ చేసిన ఆర్థిక నేరాలేమైనా రుజువు చేశారా? అధికారం ఉన్నదని అన్యాయంగా జైల్లో పెట్టించడమేనా? జగన్కు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.
- కె.బి.పాల్, అంబర్పేట, హైదరాబాద్
ప్రజల దీవెనలు ఫలిస్తాయి
ఆనాడు వైఎస్సార్ను చూసి కాంగ్రెస్కు ఓటు వేశారు కాని, ఆ పార్టీలో ఉన్న పెద్దలను చూసి కాదు. అందుకే నేడు ఆయన తనయుడిని ఇబ్బంది పెడుతుంటే చూసి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులంతా జగన్ని అణగదొక్కటానికే తమ శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తున్నారు కాని, ప్రజల సమస్యలను పరిష్కరించటానికి ఏమాత్రం కృషి చేయటం లేదు. వాస్తవానికి వైఎస్సార్ చనిపోయినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చనిపోయింది. వైఎస్సార్ ద్వారా గెలిచిన ఈ ఎమ్మెల్యేలు, అప్పుడే సోనియాని ఎదిరించి జగన్ని సీఎంగా ఎన్నుకున్నట్లయితే, మన రాష్ట్రం ఇంత అథోగతిపాలై ఉండేది కాదు.
వై.ఎస్. తర్వాత అంతటి నాయకుడు జగన్ మాత్రమే. అతడు ధీశాలి. పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఎదిరించినట్లు, సోనియాను ఎదిరించి ధైర్యంగా పదికోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా నిలబడ్డాడు. కానీ కాంగ్రెస్ను ఆగర్భశత్రువుగా భావించే పార్టీకి అధినేత అయిన చంద్రబాబు మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. ఆనాడు అంబి అనే రాజు అలెగ్జాండర్కు లోబడి, తన రాజ్యాన్ని స్వచ్ఛందంగా ఇచ్చివేసినట్లున్నది బాబు గారి తీరు. అటు కాంగ్రెస్, ఇటు ‘దేశం’... రెండూ ప్రజాసమస్యలను విస్మరించిన ప్రస్తుత తరుణంలో ప్రజలకు కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం జగన్ మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం.
జగన్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజలకు కడగండ్లు తీరుస్తారు. అధికారం ఉందనిచెప్పి నిరంకుశత్వంతో వ్యక్తులను నిర్బంధించవచ్చు కాని వ్యక్తులు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏ శక్తీ ఏమీ చేయలేదు. నాకు తెలిసినంతవరకు వైఎస్సార్ కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతముంది. అది ‘ప్రజలందరికీ మేలు చేయటం’. ప్రజల శ్రేయస్సే వారి సిద్ధాంతం. అదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై వెళుతూ చనిపోయిన రాజన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ప్రజల దీవెన ఉంటుంది. వారి దీవెనలు ఫలించి జగన్ త్వరలోనే బయటికి వస్తారు.
- కె.షేతు, కరీంనగర్
చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

- కె.బి.పాల్, అంబర్పేట, హైదరాబాద్
ప్రజల దీవెనలు ఫలిస్తాయి
ఆనాడు వైఎస్సార్ను చూసి కాంగ్రెస్కు ఓటు వేశారు కాని, ఆ పార్టీలో ఉన్న పెద్దలను చూసి కాదు. అందుకే నేడు ఆయన తనయుడిని ఇబ్బంది పెడుతుంటే చూసి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులంతా జగన్ని అణగదొక్కటానికే తమ శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తున్నారు కాని, ప్రజల సమస్యలను పరిష్కరించటానికి ఏమాత్రం కృషి చేయటం లేదు. వాస్తవానికి వైఎస్సార్ చనిపోయినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చనిపోయింది. వైఎస్సార్ ద్వారా గెలిచిన ఈ ఎమ్మెల్యేలు, అప్పుడే సోనియాని ఎదిరించి జగన్ని సీఎంగా ఎన్నుకున్నట్లయితే, మన రాష్ట్రం ఇంత అథోగతిపాలై ఉండేది కాదు.
వై.ఎస్. తర్వాత అంతటి నాయకుడు జగన్ మాత్రమే. అతడు ధీశాలి. పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఎదిరించినట్లు, సోనియాను ఎదిరించి ధైర్యంగా పదికోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా నిలబడ్డాడు. కానీ కాంగ్రెస్ను ఆగర్భశత్రువుగా భావించే పార్టీకి అధినేత అయిన చంద్రబాబు మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. ఆనాడు అంబి అనే రాజు అలెగ్జాండర్కు లోబడి, తన రాజ్యాన్ని స్వచ్ఛందంగా ఇచ్చివేసినట్లున్నది బాబు గారి తీరు. అటు కాంగ్రెస్, ఇటు ‘దేశం’... రెండూ ప్రజాసమస్యలను విస్మరించిన ప్రస్తుత తరుణంలో ప్రజలకు కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం జగన్ మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం.
జగన్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజలకు కడగండ్లు తీరుస్తారు. అధికారం ఉందనిచెప్పి నిరంకుశత్వంతో వ్యక్తులను నిర్బంధించవచ్చు కాని వ్యక్తులు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏ శక్తీ ఏమీ చేయలేదు. నాకు తెలిసినంతవరకు వైఎస్సార్ కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతముంది. అది ‘ప్రజలందరికీ మేలు చేయటం’. ప్రజల శ్రేయస్సే వారి సిద్ధాంతం. అదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై వెళుతూ చనిపోయిన రాజన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ప్రజల దీవెన ఉంటుంది. వారి దీవెనలు ఫలించి జగన్ త్వరలోనే బయటికి వస్తారు.
- కె.షేతు, కరీంనగర్
చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
2/08/2013
గాలి మాటలు మానుకో: అంబటి
వైఎస్సా ర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కాలికి అసలు సర్జరీనే జరగలేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన ఆరోపణపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి, మాచర్లలోని నెహ్రూ నగర్లో పిన్నెల్లి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని అంబటి అన్నారు. షర్మిలకు అసలు సర్జరీ జరగలేదని, దెబ్బే తగలలేదని, ఆపరేషన్ అంతా డ్రామా అని గాలి వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.
అలిపిరిలో బాంబు పేలుడులో నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా గాయపడితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతిలో మౌన దీక్ష చేశారని, హెలిప్యాడ్లో చంద్రబాబును చూసి ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారని గుర్తు చేశారు. కాని టీడీపీ నేతలు, చంద్రబాబు ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని, దమ్ముంటే షర్మిల కాలికి గాయాలు కాలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. షర్మిల గాయంపై నీచమైన ఆరోపణలు చేసిన గాలి బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రోజుకో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారిగా మారిన ముద్దుకృష్ణమకు ఎదుటివారిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం అలవాటైందన్నారు. ‘మరో ప్రజాప్రస్థానా’నికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాటిని వెనక్కు తీసుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అలిపిరిలో బాంబు పేలుడులో నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా గాయపడితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతిలో మౌన దీక్ష చేశారని, హెలిప్యాడ్లో చంద్రబాబును చూసి ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారని గుర్తు చేశారు. కాని టీడీపీ నేతలు, చంద్రబాబు ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని, దమ్ముంటే షర్మిల కాలికి గాయాలు కాలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. షర్మిల గాయంపై నీచమైన ఆరోపణలు చేసిన గాలి బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రోజుకో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారిగా మారిన ముద్దుకృష్ణమకు ఎదుటివారిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం అలవాటైందన్నారు. ‘మరో ప్రజాప్రస్థానా’నికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాటిని వెనక్కు తీసుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
2/08/2013
షర్మిల కాలి గాయంపై ‘గాలి’ విమర్శలను తప్పుబడుతున్న టీడీపీ నేతలు
దిగజారుడు ఆరోపణలతో మరింత చులకనవుతామని వ్యాఖ్యలు
బాబు పాదయాత్రపై పండుగలు..
ఇతరులపై విమర్శలా అంటూ అంతర్మథనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర, కాలి గాయం, శస్త్రచికిత్సలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆ పార్టీలోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా ఒక మహిళపై ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగితే ప్రజల్లో పార్టీ మరింత చులకనవుతుందన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది. 2012 అక్టోబర్ 18న భారీ జనాదరణ నడుమ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించడం, కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకుని, బుధవారం నుంచి పాదయాత్రను పునఃప్రారంభించడం తెలిసిందే. కాగా అసలు ఆమె కాలికి గాయమే కాలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పస లేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
పైగా ఒక మహిళ విషయంలో ఇలా దిగజారి మాట్లాడటం వల్ల పార్టీ పరువు మరింతగా దిగజారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్కు అత్యంత సన్నిహితునిగా టీడీపీ కార్యాలయంలో వ్యవహారాలు చూసే ఒక నేత కూడా మీడియాతో ఆఫ్ ది రికార్డుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ పైలాన్ ఆవిష్కరించి పండుగ చేసుకున్న టీడీపీ నేతలు మరొకరి పాదయాత్రపై దిగజారి విమర్శలు చేయడం ఉచితం అనిపించుకోదంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘‘గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒకరు ఇలాంటి విమర్శలే చేయడంతో అభాసుపాలయ్యాం. పాదయాత్ర కోసం షర్మిల జర్మనీలో ప్రత్యేకంగా తయారు చేయించిన బూట్లు వాడుతున్నారని, ఆమె ఒకడుగు వేస్తే ఆ బూట్లు వాటంతటవే పదడుగులు ముందుకు నడిపిస్తాయని విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగాం. ఈ రకంగా దిగజారి మాట్లాడితే పోయేది పార్టీ పరువే కదా?’’ అని వ్యాఖ్యానించారు.
బాబుది ‘సౌకర్యాల’ యాత్ర కాదా?
షర్మిల కుడికాలికి శస్త్రచికిత్స చేశామని, ఆమెకు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడం తెలిసిందే. దానిపై కూడా తమ పార్టీ అనవసర రగడ చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యాలయ నేత ఒకరన్నారు. ‘షర్మిల జైల్లో జగన్ను పరామర్శించి వస్తున్నప్పుడు ఆమె ఎడమ చేతిలో కర్ర ఉందంటూ ఫొటో చూపించి, ఆమెకు అసలు ఆపరేషనే జరగలేదని ఎవరో చెబితే, దాన్ని పట్టుకుని ఏకంగా టీడీపీ శాసనసభా కార్యాలయంలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగడం పూర్తిగా అనుచితం. అనారోగ్యం కారణంగా బాబు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించడం లేదా? 100 రోజులు పూర్తయిన సందర్భంగా పైలాన్ నిర్మించి పండుగ చేసుకోలేదా? కొద్ది రోజులకే, 117 రోజులైందంటూ మరో పైలాన్ ఏర్పాటు చేయలేదా? ప్రతి 1,000 కిలోమీటర్లకు పెద్ద పండుగ చేసుకుంటున్న మేము, ఇతరులపై విమర్శలు చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుండేది’ అని ఆయన వ్యాఖ్యానించారు. లోకేశ్కు సన్నిహితుడైన నేత కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.
‘‘డాక్టర్లు రోడ్డు మీద నడువొద్దన్నారంటూ బాబు మట్టి రోడ్డుపై నడవడం లేదా? అందుకోసం ఆ రోడ్లపై లక్షలాది లీటర్ల నీరు చల్లించడం లేదా? ప్రజల కోసం పాదయాత్ర చేసేవాళ్లు అలా ముందే రోడ్లను బాగు చేసుకుని మరీ నడుస్తారా? షర్మిల అలా చేయడం లేదే? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకంగా 40 డిగ్రీల మండుటెండల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారే! మనం అలా ఏమైనా కష్టపడుతున్నామా? అంతెందుకు? నిన్న చూశారు కదా... ఎండాకాలం రాకముందే ఎండ తగలకుండా బాబు సోలార్ ఫ్యాన్ బిగించుకుని నడుస్తున్నారు. ఇక మా నాయకుడు ప్రతి రోజూ బస చేసే భారీ బస్సులో ఏసీతో పాటు ఎన్నెన్నో సౌకర్యాలున్నాయో మీకు తెలుసా? ఇలాంటప్పుడు ఒక మహిళపై కేవలం రాజకీయం కోసం ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా చులకనవడం తప్ప ఒరిగేదేమీ లేదు’’ అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్పందనకు భయపడే...!
షర్మిల పాదయాత్రకు భయపడే.. ఆమెపై ఎప్పటికప్పుడు ఆరోపణలు, విమర్శలకు దిగాలంటూ బాబు ఆదేశించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాదయాత్ర పొడవునా వైఎస్ను, ఆయన కుమారుడు జగన్ను విమర్శించే బాధ్యతను ఆయన తీసుకుని, షర్మిలను తిట్టే పనిని పార్టీ నేతలకు అప్పగించారని ఒక నాయకుడు తెలిపారు. టీడీఎల్పీ ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం మీడియా సమావేశంలో షర్మిల పాదయాత్రపై చేసిన విమర్శలు అందులో భాగమేనని సమాచారం. ప్రెస్మీట్ జరుగుతుండగా దాన్ని కవర్ చేస్తున్న ఒక వార్తా చానల్ కెమెరామన్ ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. ఆయనను టీడీఎల్పీ హాల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేస్తుండగానే టీడీపీ నేత ఒకరు ఫేస్బుక్లో ఎవరో పోస్టు చేసిన ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని, ‘షర్మిల కుడి కాలికి గాయమైతే ఎడమ చేతికి కర్ర ఊతం చేసుకుని నడుస్తున్నారు. ఇదంతా ఓ నాటకం’ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఫొటోను మీడియాకు ప్రదర్శించారు.
బాబు పాదయాత్రపై పండుగలు..
ఇతరులపై విమర్శలా అంటూ అంతర్మథనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర, కాలి గాయం, శస్త్రచికిత్సలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆ పార్టీలోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా ఒక మహిళపై ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగితే ప్రజల్లో పార్టీ మరింత చులకనవుతుందన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది. 2012 అక్టోబర్ 18న భారీ జనాదరణ నడుమ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించడం, కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకుని, బుధవారం నుంచి పాదయాత్రను పునఃప్రారంభించడం తెలిసిందే. కాగా అసలు ఆమె కాలికి గాయమే కాలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పస లేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
పైగా ఒక మహిళ విషయంలో ఇలా దిగజారి మాట్లాడటం వల్ల పార్టీ పరువు మరింతగా దిగజారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్కు అత్యంత సన్నిహితునిగా టీడీపీ కార్యాలయంలో వ్యవహారాలు చూసే ఒక నేత కూడా మీడియాతో ఆఫ్ ది రికార్డుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ పైలాన్ ఆవిష్కరించి పండుగ చేసుకున్న టీడీపీ నేతలు మరొకరి పాదయాత్రపై దిగజారి విమర్శలు చేయడం ఉచితం అనిపించుకోదంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘‘గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒకరు ఇలాంటి విమర్శలే చేయడంతో అభాసుపాలయ్యాం. పాదయాత్ర కోసం షర్మిల జర్మనీలో ప్రత్యేకంగా తయారు చేయించిన బూట్లు వాడుతున్నారని, ఆమె ఒకడుగు వేస్తే ఆ బూట్లు వాటంతటవే పదడుగులు ముందుకు నడిపిస్తాయని విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగాం. ఈ రకంగా దిగజారి మాట్లాడితే పోయేది పార్టీ పరువే కదా?’’ అని వ్యాఖ్యానించారు.
బాబుది ‘సౌకర్యాల’ యాత్ర కాదా?
షర్మిల కుడికాలికి శస్త్రచికిత్స చేశామని, ఆమెకు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడం తెలిసిందే. దానిపై కూడా తమ పార్టీ అనవసర రగడ చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యాలయ నేత ఒకరన్నారు. ‘షర్మిల జైల్లో జగన్ను పరామర్శించి వస్తున్నప్పుడు ఆమె ఎడమ చేతిలో కర్ర ఉందంటూ ఫొటో చూపించి, ఆమెకు అసలు ఆపరేషనే జరగలేదని ఎవరో చెబితే, దాన్ని పట్టుకుని ఏకంగా టీడీపీ శాసనసభా కార్యాలయంలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలకు దిగడం పూర్తిగా అనుచితం. అనారోగ్యం కారణంగా బాబు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించడం లేదా? 100 రోజులు పూర్తయిన సందర్భంగా పైలాన్ నిర్మించి పండుగ చేసుకోలేదా? కొద్ది రోజులకే, 117 రోజులైందంటూ మరో పైలాన్ ఏర్పాటు చేయలేదా? ప్రతి 1,000 కిలోమీటర్లకు పెద్ద పండుగ చేసుకుంటున్న మేము, ఇతరులపై విమర్శలు చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుండేది’ అని ఆయన వ్యాఖ్యానించారు. లోకేశ్కు సన్నిహితుడైన నేత కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.
‘‘డాక్టర్లు రోడ్డు మీద నడువొద్దన్నారంటూ బాబు మట్టి రోడ్డుపై నడవడం లేదా? అందుకోసం ఆ రోడ్లపై లక్షలాది లీటర్ల నీరు చల్లించడం లేదా? ప్రజల కోసం పాదయాత్ర చేసేవాళ్లు అలా ముందే రోడ్లను బాగు చేసుకుని మరీ నడుస్తారా? షర్మిల అలా చేయడం లేదే? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకంగా 40 డిగ్రీల మండుటెండల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారే! మనం అలా ఏమైనా కష్టపడుతున్నామా? అంతెందుకు? నిన్న చూశారు కదా... ఎండాకాలం రాకముందే ఎండ తగలకుండా బాబు సోలార్ ఫ్యాన్ బిగించుకుని నడుస్తున్నారు. ఇక మా నాయకుడు ప్రతి రోజూ బస చేసే భారీ బస్సులో ఏసీతో పాటు ఎన్నెన్నో సౌకర్యాలున్నాయో మీకు తెలుసా? ఇలాంటప్పుడు ఒక మహిళపై కేవలం రాజకీయం కోసం ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా చులకనవడం తప్ప ఒరిగేదేమీ లేదు’’ అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్పందనకు భయపడే...!
షర్మిల పాదయాత్రకు భయపడే.. ఆమెపై ఎప్పటికప్పుడు ఆరోపణలు, విమర్శలకు దిగాలంటూ బాబు ఆదేశించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాదయాత్ర పొడవునా వైఎస్ను, ఆయన కుమారుడు జగన్ను విమర్శించే బాధ్యతను ఆయన తీసుకుని, షర్మిలను తిట్టే పనిని పార్టీ నేతలకు అప్పగించారని ఒక నాయకుడు తెలిపారు. టీడీఎల్పీ ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం మీడియా సమావేశంలో షర్మిల పాదయాత్రపై చేసిన విమర్శలు అందులో భాగమేనని సమాచారం. ప్రెస్మీట్ జరుగుతుండగా దాన్ని కవర్ చేస్తున్న ఒక వార్తా చానల్ కెమెరామన్ ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. ఆయనను టీడీఎల్పీ హాల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేస్తుండగానే టీడీపీ నేత ఒకరు ఫేస్బుక్లో ఎవరో పోస్టు చేసిన ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని, ‘షర్మిల కుడి కాలికి గాయమైతే ఎడమ చేతికి కర్ర ఊతం చేసుకుని నడుస్తున్నారు. ఇదంతా ఓ నాటకం’ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఫొటోను మీడియాకు ప్రదర్శించారు.
2/08/2013
బువ్వ పెట్టిన చెయ్యి.. బస్సులు కడుగుతోంది
వేలకు వేలు కరెంట్ బిల్లు కట్టలేక.. సాగు నడవక..
కాడి వదిలేసి బతుకుదెరువు కోసం నానా ఇబ్బందులు
పక్క చిత్రంలో షర్మిలతో కలిసి నడుస్తున్న ఈ రైతు ఓ విధివంచితుడు.. బతికి చెడిన అభాగ్యుడు. పేరు గోడికొండ్ల యాదయ్య. ఊరు రంగారెడ్డి జిల్లా మూని గౌరెల్లి. నాలుగు ఎకరాలకు ఆసామి.. ఊరికి పెద్దమనిషి. దర్జాగా బతికిన రోజుల్లో నలుగురికి అన్నం పెట్టిన చెయ్యి. ఆరుగాలం కష్టపడి పంటను తీశారు. కుటుంబాన్ని సాకాడు. చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో అప్పుల పాలయ్యాడు. అయినా వ్యవసాయం వదిలిపెట్టలేదు. ఇద్దరు మగ పిల్లలు.. ఓ ఆడపిల్లను చదివించాడు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ అయ్యాయి. పిల్లలు బడికి వెళ్తుంటే... జీతగాన్ని పెట్టుకొని వ్యవసాయం చేశాడు. ఆడపిల్ల పెళ్లి చేశాడు. పెద్ద కొడుకును బీఈడీ చదివించాడు. చిన్న కొడుకుని కాలేజీకి పంపించాడు. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలో ఊహించని విధంగా వైఎస్సార్ మరణ వార్త. అది తట్టుకోలేక కొద్దికాలం మంచాన పడ్డాడు. మెల్లమెల్లగా తేరుకున్నాడు. ఏడాది గచిచిపోయింది. కాలం కన్నెర్రజేసింది.
పంటలు ఎండిపోయాయి. ఆడబిడ్డను భర్త వదిలేశాడు. పెద్దోని ఉద్యోగం కొద్దిలో తప్పిపోయింది. అయినా వ్యవసాయన్నే నమ్ముకున్నాడు. మళ్లీ అప్పుల పాలయ్యాడు. ఇన్ని కష్టాల సమయంలో సాయం చేయాల్సిన సర్కారు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టాలని మెడ మీద కత్తి పెట్టింది. అప్పులకు తట్టుకోలేక భూమి అమ్మకానికి పెట్టాడు. అయితే అది లావణి పట్టా భూమి అని కొనేందుకు ఎవరూ రాలేదు. పూట గడవని పరిస్థితి రావడంతో కుటుంబాన్ని బతికించుకోవడానికి యాదయ్య పని కోసం పట్నం బాట పట్టాడు. ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో బస్సులు కడిగే కార్మికుడిగా అవతారం ఎత్తాడు. గురువారం పాదయాత్రలో అటుగా వచ్చిన షర్మిలను కలిశాడు. ఆమెతోపాటు దాదాపు 45 నిమిషాలు నడుస్తూ బాధలు చెప్పుకొన్నాడు. ‘ఈ సర్కారు పేదోళ్లకు సాయంగాదు బిడ్డా.. అన్నొస్తే మల్లా రైతునై కాడిపట్టుకుంటా’ అని అనడంతో.. అన్న తప్పకుండా త్వరలోనే బయటకొస్తాడు అని షర్మిల ఆయనకు ధైర్యం చెప్పి ముందుకుసాగారు.
కాడి వదిలేసి బతుకుదెరువు కోసం నానా ఇబ్బందులు

పంటలు ఎండిపోయాయి. ఆడబిడ్డను భర్త వదిలేశాడు. పెద్దోని ఉద్యోగం కొద్దిలో తప్పిపోయింది. అయినా వ్యవసాయన్నే నమ్ముకున్నాడు. మళ్లీ అప్పుల పాలయ్యాడు. ఇన్ని కష్టాల సమయంలో సాయం చేయాల్సిన సర్కారు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టాలని మెడ మీద కత్తి పెట్టింది. అప్పులకు తట్టుకోలేక భూమి అమ్మకానికి పెట్టాడు. అయితే అది లావణి పట్టా భూమి అని కొనేందుకు ఎవరూ రాలేదు. పూట గడవని పరిస్థితి రావడంతో కుటుంబాన్ని బతికించుకోవడానికి యాదయ్య పని కోసం పట్నం బాట పట్టాడు. ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో బస్సులు కడిగే కార్మికుడిగా అవతారం ఎత్తాడు. గురువారం పాదయాత్రలో అటుగా వచ్చిన షర్మిలను కలిశాడు. ఆమెతోపాటు దాదాపు 45 నిమిషాలు నడుస్తూ బాధలు చెప్పుకొన్నాడు. ‘ఈ సర్కారు పేదోళ్లకు సాయంగాదు బిడ్డా.. అన్నొస్తే మల్లా రైతునై కాడిపట్టుకుంటా’ అని అనడంతో.. అన్న తప్పకుండా త్వరలోనే బయటకొస్తాడు అని షర్మిల ఆయనకు ధైర్యం చెప్పి ముందుకుసాగారు.
2/08/2013
కిరణ్ వల్లే కరెంటు కష్టాలు
వైఎస్సార్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి.. అమలు చేసి చూపించారు
విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల వివరాలను వైఎస్ వేళ్ల మీద చెప్పేవారు
ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలీదు
తమకు 2 గంటలే కరెంటు వస్తోందని యాత్రలో షర్మిలకు ప్రజల మొర
ఆ రెండు గంటలకే వేలకు వేల బిల్లు వస్తోందని ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 59, కిలోమీటర్లు: 852.4
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వానికి ముందు చూపు ఉండి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ కరెంటు కష్టాలు వచ్చేవి కావు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ హామీని అమలు చేసి చూపించారు. ఏ ప్రాజెక్టు నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? రాష్ట్రానికి ఎంత విద్యుత్ అవసరం? ఏ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఏ సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది వైఎస్సార్ వేళ్ల మీద లెక్కగట్టి చెప్పేవారు. ఇప్పటి పాలకులకు కనీసం ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 59వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఆగపల్లి రచ్చబండ కార్యక్రమంలో మస్తానమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘నాడు నాయిన(వైఎస్) ఉచిత కరెంటు ఇత్తాననిజెప్తే.. నాయిన మొకంజూసి కాంగ్రెస్కు ఓటేసినం. ఆయన బతికున్న రోజులంతా.. ఏడు గంటల ఉచిత కరెంటు ఇచ్చిండు. కిరణ్కుమార్రెడ్డి సీఎం అయిన రోజు నుంచి వేలకు వేల కరెంటు బిల్లులు పంపుతుండు. నాకు మూడెకరాల భూముంది. రోజుకు రెండు గంటల కరెంటు కూడా ఇడుస్తలేరు. కానీ కరెంటు బిల్లు రెండు నెలల కింద రూ.5000 వేలు వచ్చింది. ఇప్పుడు రూ.10 వేలొచ్చింది. ఏంజేసుకుంటారో జేసుకొమ్మను. నేను బిల్లు మాత్రం కట్టను బిడ్డా’’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంలో షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన దుస్థితి..
రోజుకు ఎన్ని గంటల కరెంటు వస్తుందో వేళ్లు పెకైత్తి చూపించాలని షర్మిల ఆగపల్లి రచ్చబండలో గ్రామస్తులను కోరగా.. కొంత మంది రెండు వేళ్లు, మరికొంత మంది మూడు వేళ్లు చూపించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, కరెంటు బిల్లు మాత్రం వేలకు వేల రూపాయలు వేస్తున్నారని విమర్శించారు. చార్జీల మీద సర్చార్జీలు, సర్దుబాటు చార్జీలంటూ ప్రజల్ని పీల్చుకుతింటున్నారని దుయ్యబట్టారు. కరెంటు బిల్లు కట్టడానికి మహిళలు మంగళసూత్రాలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబు నాటకం..
‘‘ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతూ నాటకం ఆడుతున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నా కూడా.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘ఇదే బాబు హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. దీనికి నిరసనగా ఉద్యమాలు చేస్తే.. బషీర్బాగ్ వద్ద రైతులను పోలీసులతో కాల్పించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రానికి సీఈవో అని, హైటెక్ సీఎం అని గొప్పలు చెప్పుకొంటూ తిరిగారుకానీ.. రైతులను, వ్యవసాయాన్ని మాత్రం పట్టించుకోలేదు’’ అని షర్మిల దుయ్యబట్టారు.
గురువారం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద శాస్తా గార్డెన్స్ నుంచి ప్రారంభమైంది. ఖానాపూర్ గేటు, ఆగపల్లి, గునగల్ మీదుగా నడిచిన షర్మిల రాత్రికి చౌదరిపల్లిలో బస కేంద్రానికి చేరుకున్నారు. గురువారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు.
విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల వివరాలను వైఎస్ వేళ్ల మీద చెప్పేవారు
ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలీదు
తమకు 2 గంటలే కరెంటు వస్తోందని యాత్రలో షర్మిలకు ప్రజల మొర
ఆ రెండు గంటలకే వేలకు వేల బిల్లు వస్తోందని ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 59, కిలోమీటర్లు: 852.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వానికి ముందు చూపు ఉండి ఉంటే.. ఈరోజు రాష్ట్రానికి ఈ కరెంటు కష్టాలు వచ్చేవి కావు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ హామీని అమలు చేసి చూపించారు. ఏ ప్రాజెక్టు నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? రాష్ట్రానికి ఎంత విద్యుత్ అవసరం? ఏ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఏ సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది వైఎస్సార్ వేళ్ల మీద లెక్కగట్టి చెప్పేవారు. ఇప్పటి పాలకులకు కనీసం ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 59వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఆగపల్లి రచ్చబండ కార్యక్రమంలో మస్తానమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘నాడు నాయిన(వైఎస్) ఉచిత కరెంటు ఇత్తాననిజెప్తే.. నాయిన మొకంజూసి కాంగ్రెస్కు ఓటేసినం. ఆయన బతికున్న రోజులంతా.. ఏడు గంటల ఉచిత కరెంటు ఇచ్చిండు. కిరణ్కుమార్రెడ్డి సీఎం అయిన రోజు నుంచి వేలకు వేల కరెంటు బిల్లులు పంపుతుండు. నాకు మూడెకరాల భూముంది. రోజుకు రెండు గంటల కరెంటు కూడా ఇడుస్తలేరు. కానీ కరెంటు బిల్లు రెండు నెలల కింద రూ.5000 వేలు వచ్చింది. ఇప్పుడు రూ.10 వేలొచ్చింది. ఏంజేసుకుంటారో జేసుకొమ్మను. నేను బిల్లు మాత్రం కట్టను బిడ్డా’’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంలో షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన దుస్థితి..
రోజుకు ఎన్ని గంటల కరెంటు వస్తుందో వేళ్లు పెకైత్తి చూపించాలని షర్మిల ఆగపల్లి రచ్చబండలో గ్రామస్తులను కోరగా.. కొంత మంది రెండు వేళ్లు, మరికొంత మంది మూడు వేళ్లు చూపించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, కరెంటు బిల్లు మాత్రం వేలకు వేల రూపాయలు వేస్తున్నారని విమర్శించారు. చార్జీల మీద సర్చార్జీలు, సర్దుబాటు చార్జీలంటూ ప్రజల్ని పీల్చుకుతింటున్నారని దుయ్యబట్టారు. కరెంటు బిల్లు కట్టడానికి మహిళలు మంగళసూత్రాలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబు నాటకం..
‘‘ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతూ నాటకం ఆడుతున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నా కూడా.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘ఇదే బాబు హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. దీనికి నిరసనగా ఉద్యమాలు చేస్తే.. బషీర్బాగ్ వద్ద రైతులను పోలీసులతో కాల్పించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రానికి సీఈవో అని, హైటెక్ సీఎం అని గొప్పలు చెప్పుకొంటూ తిరిగారుకానీ.. రైతులను, వ్యవసాయాన్ని మాత్రం పట్టించుకోలేదు’’ అని షర్మిల దుయ్యబట్టారు.
గురువారం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద శాస్తా గార్డెన్స్ నుంచి ప్రారంభమైంది. ఖానాపూర్ గేటు, ఆగపల్లి, గునగల్ మీదుగా నడిచిన షర్మిల రాత్రికి చౌదరిపల్లిలో బస కేంద్రానికి చేరుకున్నారు. గురువారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు.
2/08/2013
మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జిల్లాలో యాచారం మండలం చౌదర్పల్లి గేటు నుంచి ప్రారంభం కానుంది. అక్కడ మొదలైన యాత్ర యాచారం, నక్కలగుట్ట తండా, చింతపట్ల తండా, తమ్మలోనిగూడెం గేటు మీదుగా నల్లగొండ జిల్లా మాల్ గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగసభలో షర్మిల పాల్గొంటారు. అనంతరం ఆ గ్రామ సరిహద్దులో బస చేయనున్నారు.
Subscribe to:
Posts (Atom)