21 July 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బొత్స కు చుక్కెదురు

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి కేంద్రంలో పంచాయతీ ఎన్నికలలో ఆయన బలపరిచిన అభ్యర్ధి ఓడిపోవడం సంచలనంగా ఉంది. స్వతంత్ర అబ్యర్ధి గెలుపొందారు.ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ వెనుకబడడం పై సమీక్ష జరపాలని అన్న ఆయన కు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో చుక్కెదురు అయింది.

source:kommineni

Janam kosam Jagan..Jagan Kosam Manam

Panchayath Results






పేదరిక నిర్మూలనలో వైయస్ఆర్ బాబు కంటే రెండు రెట్లు మెరుగు

Total IT jobs in AP grew by 300% in YSR period

Total IT  jobs in AP grew by 300% in just 5years of YSR period

The AP ecomony grew 70% faster(in GDP) during YSR period

Number speak louder than hype

King of welfare & agriculture is also king of growth and development! Taking the share of AP IT share of the nation to 14% from just 8% during Babu's time speaks volumes about Dr YSR's leadership. Jagan will certainly bring the golden era back!

Golden Era of YSR




Panchayath Results



Up to now

ఆగస్ట్ 13న రీపోలింగ్: రమాకాంత్‌రెడ్డి

బ్యాలెట్‌ పేపర్లలో లోపాల వల్ల పోలింగ్ నిలిపివేసిన చోట్ల ఆగస్టు 13న రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి చెప్పారు. చెదురుమదురు ఘటనలు మినహా రెండోవిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. 92 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో విజయనగరం జిల్లా ఉన్నట్లు చెప్పారు. 78 శాతం పోలింగ్‌తో చివరిస్థానంలో కరీంనగర్ జిల్లా ఉన్నట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 11,500 బెల్టు షాపులు సీజ్ చేసినట్లు చెప్పారు. రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి 18 కోట్ల 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్‌లో పేర్లు, గుర్తులు మారడంతో రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు పోలీస్ బలగాలు 

Panchayaths Election results 2nd term

Ysrcp-711
Congress-853
Tdp-756
Trs-266
Others-422

బాలరాజు బెదిరించారు

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు, మూలపేటల నుంచి వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్‌లుగా పాడి ధారబాబు, పోలోజు సాయికిరణ్ ఎన్నికయ్యారు. వీరిద్దరినీ తమ పార్టీలో చేర్చుకునే యత్నంలో మంత్రి బాలరాజు గురువారం నర్సీపట్నంలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారికి బలవంతంగా పార్టీ కండువా కప్పి విలేకరుల ముందుంచారు. మంత్రి తీరును తప్పుబడుతూ, శుక్రవారం ధారబాబు విలేకరులతో మాట్లాడారు. బాలరాజు తనను పిలిచి బలవంతంగా కాంగ్రెస్ కండువా వేశారని, మంత్రి కావడంతో తాను ఎదురు చెప్పలేకపోయానన్నారు. వైఎస్సార్సీపీ అండతోనే తాను సర్పంచ్‌గా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు.

Maro prajaprasthanam images

Popular Posts

Topics :