పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి కేంద్రంలో పంచాయతీ ఎన్నికలలో ఆయన బలపరిచిన అభ్యర్ధి ఓడిపోవడం సంచలనంగా ఉంది. స్వతంత్ర అబ్యర్ధి గెలుపొందారు.ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ వెనుకబడడం పై సమీక్ష జరపాలని అన్న ఆయన కు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో చుక్కెదురు అయింది.
source:kommineni
source:kommineni