మరోవైపు జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర ఈ నెల 17న చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరగనుంది.
Home »
» నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర 17 నుంచి
నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర 17 నుంచి
Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment