నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర 17 నుంచి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర 17 నుంచి

నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర 17 నుంచి

Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014

మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర ఈ నెల 17న చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరగనుంది.
Share this article :

0 comments: