Home »
» సి.ఎమ్. రమేష్ కు 400 కోట్ల రుణాల రీషెడ్యూలా!
సి.ఎమ్. రమేష్ కు 400 కోట్ల రుణాల రీషెడ్యూలా!
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రుణాల రీషెడ్యూలింగ్ ఎలా ఇచ్చిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్.పి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి ప్రవ్నించారు.కాంగ్రెస్ తో సంబందం లేకుండానే ఆయనకు నాలుగు వందల కోట్ల రుణాల రీషెడ్యూల్ జరిగిందా అని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భయపడే అవిశ్వాస తీర్మానం నోటీసును ఉపసంహరించిందన్న రమేష్ ఆరోపణను కొట్టివేస్తూ , తాము ఉపసంహరించుకోలేదని, వాయిదా మాత్రమే కోరామని, ఆ మేరకు లేఖను కూడా విడుదల చేస్తామని ఆయన అన్నారు.ఏడు రోజుల పాటు అవిశ్వసం నోటీసు ఇచ్చామని ,అసలు అవిశ్వాసం చర్చకు రావడానికి ఎందుకు టిడిపి ప్రయత్నించలేదని మైసూరా అన్నారు.
Courtesy; Kommineni
|
0 comments:
Post a Comment