ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు

ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు

Written By news on Wednesday, January 15, 2014 | 1/15/2014

నరసాపురం : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నానంటూ  ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో తాను క్రమశిక్షణ గల కార్యకర్తతో పాటు..సైనికుడినని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఇప్పటికైనా ఆ పత్రిక తన అవాస్తవాలను కట్టిపెట్టాలని సూచించారు. సీమాంధ్రలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 145 స్థానాలు వస్తాయని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు.
Share this article :

0 comments: