నరసాపురం : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను క్రమశిక్షణ గల కార్యకర్తతో పాటు..సైనికుడినని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఇప్పటికైనా ఆ పత్రిక తన అవాస్తవాలను కట్టిపెట్టాలని సూచించారు. సీమాంధ్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 145 స్థానాలు వస్తాయని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు.
Home »
» ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు
ఆ పత్రిక కథనాలు అవాస్తవం: రఘురాజు
Written By news on Wednesday, January 15, 2014 | 1/15/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment