న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 55 స్థానాలకు ఫిబ్రవరి 7న ఓటింగ్ జరగనుంది. నేటి నుంచి ఈ నెల 28 వరకు రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 29న నామినేషన్ల పరిశీలన చేస్తారు. అలాగే ఆ మరుసటి రోజు 30న నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు.
అయితే రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలి దూసుకువెళ్తుంది. దాంతో సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ్యులుగా అభ్యర్థులను బరిలో నిలిపితే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటు వేస్తారా అనే సందేహలు సర్వత్రా వెల్లువెత్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్క సీటును గెలుచుకునే అవకాశాలున్నాయి.
అయితే రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలి దూసుకువెళ్తుంది. దాంతో సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ్యులుగా అభ్యర్థులను బరిలో నిలిపితే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటు వేస్తారా అనే సందేహలు సర్వత్రా వెల్లువెత్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్క సీటును గెలుచుకునే అవకాశాలున్నాయి.
0 comments:
Post a Comment