స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్

స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్

Written By news on Saturday, January 4, 2014 | 1/04/2014

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కు పిటిషన్ అందజేశారు. మొత్తం 11 పేజీల పిటిషన్ ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ విజయమ్మ అందజేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే నష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిటిషన్ లో వివరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ... రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
 
Share this article :

0 comments: