చిత్తూరు జిల్లాలో మూడో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ముగిసింది. ఈనెల 5 నుంచి మొదలైన మూడో విడత యాత్ర 8 రోజులు కొనసాగింది. చిత్తూరు బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వె ళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరులో 9 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్... 15 కుటుంబాలను ఓదార్చినట్లు వివరించారు
Home »
» ముగిసిన మూడో విడత యాత్ర
ముగిసిన మూడో విడత యాత్ర
Written By news on Monday, January 13, 2014 | 1/13/2014
చిత్తూరు జిల్లాలో మూడో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ముగిసింది. ఈనెల 5 నుంచి మొదలైన మూడో విడత యాత్ర 8 రోజులు కొనసాగింది. చిత్తూరు బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వె ళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరులో 9 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్... 15 కుటుంబాలను ఓదార్చినట్లు వివరించారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment