సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారని విమర్శించారు. వారివురూ అసెంబ్లీకి వచ్చిన బిల్లును సజావుగా వెనక్కు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తిరుమల దైవ సన్నిధికి వచ్చిన భక్తులపై టీటీడీ కేసులు పెట్టడాన్ని భూమన తీవ్రంగా ఖండించారు. వారిపై కేసులు పెట్టడం సరికాదని తెలిపారు.
Home »
» విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం
విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం
Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారని విమర్శించారు. వారివురూ అసెంబ్లీకి వచ్చిన బిల్లును సజావుగా వెనక్కు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తిరుమల దైవ సన్నిధికి వచ్చిన భక్తులపై టీటీడీ కేసులు పెట్టడాన్ని భూమన తీవ్రంగా ఖండించారు. వారిపై కేసులు పెట్టడం సరికాదని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment