విజయవాడ: ముంబైలో అనూహ్యను హత్య చేసిన హంతకులను బహిరంగంగా కాల్చేసేవిధంగా శిక్ష విధించి, అమలు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని అన్నారు. ముంబైలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి ఈ రోజు మచిలీపట్నంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అనూహ్య మృతి దురదృష్టకరం అన్నారు.
చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను బహిరంగా కాల్చేసే శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను బహిరంగా కాల్చేసే శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment