కాంగ్రెస్-టీడీపీలు కలిసి వైఎస్సార్ సీపీ విషప్రచారం చేస్తున్నాయన్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న అసలుసిసలైన పార్టీ వైఎస్సార్ సీపీనే అని అంబటి తెలిపారు. విభజన బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని ఏపీఎన్జీవో నేతలు అంటున్నారని, అటువంటప్పుడు విభజన బిల్లుపై చర్చకు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామన్న నేతలు ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని అంబటి నిలదీశారు. చర్చలో పాల్గొన్న వారే సమైక్య వాదులైతే...టీఆర్ఎస్ కూడా సమైక్యవాద పార్టీనేనా? అని అడిగారు. దయచేసి నిప్పులతో చెలగాటం ఆడొద్దన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజినిలా మారారని అంబటి ఎద్దేవా చేశారు.
Home »
» కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు
కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు
Written By news on Friday, January 10, 2014 | 1/10/2014
కాంగ్రెస్-టీడీపీలు కలిసి వైఎస్సార్ సీపీ విషప్రచారం చేస్తున్నాయన్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న అసలుసిసలైన పార్టీ వైఎస్సార్ సీపీనే అని అంబటి తెలిపారు. విభజన బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని ఏపీఎన్జీవో నేతలు అంటున్నారని, అటువంటప్పుడు విభజన బిల్లుపై చర్చకు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామన్న నేతలు ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని అంబటి నిలదీశారు. చర్చలో పాల్గొన్న వారే సమైక్య వాదులైతే...టీఆర్ఎస్ కూడా సమైక్యవాద పార్టీనేనా? అని అడిగారు. దయచేసి నిప్పులతో చెలగాటం ఆడొద్దన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజినిలా మారారని అంబటి ఎద్దేవా చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment