ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ప్రజలను పట్టించుకునే నాయకుడు లేకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ భద్రత ఉంటుందని, సంక్షేమ పథకాలు అందుతాయని విజయమ్మ పేర్కొన్నారు.
Home »
"Puttedu Dhukam Pantina dhachi.." A Song on YS Vijayamma
,
5న విజయమ్మ అనంతపురం పర్యటన
» జగన్ నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి: వైఎస్ విజయమ్మ
జగన్ నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి: వైఎస్ విజయమ్మ
Written By news on Sunday, January 26, 2014 | 1/26/2014
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ప్రజలను పట్టించుకునే నాయకుడు లేకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ భద్రత ఉంటుందని, సంక్షేమ పథకాలు అందుతాయని విజయమ్మ పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment