ఇంకా కాంగ్రెస్లోనే ఉంటే అది పరోక్షంగా టీడీపీకి మేలు చేస్తుందని, అందువల్ల వెంటనే డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ)ని పూర్తిగా వైఎస్సార్సీపీలో కలిపేద్దామన్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చి, ఒక ప్రాంతంలో పార్టీకి ఇబ్బందైనా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న జగనే నిజమైన నాయకుడన్నారు. అంతకుముందు నరసన్నపేటలో జరిగిన బహిరంగసభలో ధర్మాన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్కు పదిశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇందిరాగాంధీయే తిరస్కరించిన తెలంగాణ డిమాండ్ను సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అరగంటలోనే అంగీకరించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని నిర్ణయిం చడం దారుణమన్నారు. ప్రజాసేవకు అంకితమైన తమలాంటి వారికి వైఎస్ఆర్సీపీలో చేరితే మరింత సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు లక్ష్మణరావు పాల్గొన్నారు.
Home »
» 9న వైఎస్సార్సీపీలో చేరిక
9న వైఎస్సార్సీపీలో చేరిక
Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014
ఇంకా కాంగ్రెస్లోనే ఉంటే అది పరోక్షంగా టీడీపీకి మేలు చేస్తుందని, అందువల్ల వెంటనే డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ)ని పూర్తిగా వైఎస్సార్సీపీలో కలిపేద్దామన్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చి, ఒక ప్రాంతంలో పార్టీకి ఇబ్బందైనా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న జగనే నిజమైన నాయకుడన్నారు. అంతకుముందు నరసన్నపేటలో జరిగిన బహిరంగసభలో ధర్మాన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్కు పదిశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇందిరాగాంధీయే తిరస్కరించిన తెలంగాణ డిమాండ్ను సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అరగంటలోనే అంగీకరించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని నిర్ణయిం చడం దారుణమన్నారు. ప్రజాసేవకు అంకితమైన తమలాంటి వారికి వైఎస్ఆర్సీపీలో చేరితే మరింత సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు లక్ష్మణరావు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment