విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన జగన్

విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన జగన్

Written By news on Monday, February 10, 2014 | 2/10/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన తన పర్యటనను ముగించుకుని పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు హస్తినకు పయనం అయ్యారు.   శ్రీకాకుళం  జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే
Share this article :

0 comments: