న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్ సభ ఆమోదించింది. సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా తంతును ముగించారు. 23 నిమిషాలు మాత్రమే సభలో బిల్లుపై చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది.
రేపు లేక ఎల్లుండు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రేపు లేక ఎల్లుండు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
0 comments:
Post a Comment