నర్సరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. సభలో తెలంగాణ బిల్లును అడ్డుకునే అంశంపై చర్చించారు. సభలో బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సాయి ప్రతాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
Home »
» లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం
లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం
Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014
నర్సరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. సభలో తెలంగాణ బిల్లును అడ్డుకునే అంశంపై చర్చించారు. సభలో బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సాయి ప్రతాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment