విజయవాడ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోపం వచ్చి బిల్లును చించి, రాష్ట్రపతిని అవమానపరిస్తే ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విమర్శించడం నీచరాజకీయం అన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో కాంగ్రెస్ చేతిలో పావుగా మారారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో కాంగ్రెస్ చేతిలో పావుగా మారారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment