వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి

Written By news on Sunday, February 9, 2014 | 2/09/2014

అనంతపురం: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర రెడ్డి వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్యలపై దాడికి పాల్పడ్డారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్యలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మౌనం వహించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
Share this article :

0 comments: