కువైట్: కువైట్ హవెల్లి ప్రాంతములో సీనియర్ నాయకులు మరియు కమిటీ సభ్యులైనా టి జి బాస్కర్ రెడ్డి,చింత శివా రెడ్డి రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. వర్కింక్ కమిటి సభ్యులు యమ్.వి. నరసా రెడ్డి, తెట్టు రఫీ ఆధ్వర్యములో కమిటి సభ్యులు గోవింద్ నాగరాజ్, నాయని మహేష్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, రెహమాన్ ఖాన్, కె రమణ యాదవ్ , రవీంద్ర బాబు నాయుడు ,కె వాసు దేవా రెడ్డి ,మహుబ్ బాషా ,యన్ వి సుబ్బా రెడ్డి. గార్లు కె. సురేష్ బాబు గారి ఎంపికపై హార్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భముగా నరసా రెడ్డి, రఫీ మాట్లాడతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా సామాన్య కార్యకర్త నుండి జిల్లా నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరుతో పిలిచి ఎంతో ప్రేమతో పలకరించే వ్యక్తి కార్య కర్తలకు అజాత శత్రువు సురేష్ బాబు గారు. పార్టీ కోసం అంకిత భావంతోపనిచేస్తున వ్యక్తీ సురేష్ బాబు గారు వై యస్ రాజశేఖర్ రెడ్డి గారిని మరిచి పోకుండా వై యస్ కుటుంభంనకు అండ నిలిచి మంచి మనిషి కువైట్ కమిటి సభ్యులు అంటే ప్రత్యేక అభిమానం కలిగిన సురేష్ బాబు గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆశిస్తూ కమిటి సభ్యులు అందరు పత్రిక ముఖంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమములో వైయస్సార్ పార్టీ అభిమానులు అజీజ్,మర్రి కళ్యాణ్, నియాజ్ ,జోగి పెంచల్ రెడ్డి,షేఖ్ హుసెన్,గంగాధర్,ప్యారుల్,అలీ,కృ
0 comments:
Post a Comment