న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ వాయిదా తీర్మానం నోటీస్ కూడా ఇచ్చింది. ఈ నోటీస్ లను ఆ పార్టీ నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి స్పీకర్ కు అందజేశారు.
ఇదిలా ఉండగా, పార్లమెంటులో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు తెలంగాణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, పార్లమెంటులో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు తెలంగాణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment