వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యునిగా ఎల్‌ఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యునిగా ఎల్‌ఎం

వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యునిగా ఎల్‌ఎం

Written By news on Friday, February 28, 2014 | 2/28/2014

 అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యునిగా ఎల్‌ఎం మోహన్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయిన ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ప్రస్తుతం మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సీఈసీ సభ్యునిగా నియమించడం ద్వారా ఎల్‌ఎంకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించినట్లయింది. ఈ నియామకం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
 
Share this article :

0 comments: