వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేతర, లౌకిక ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశానికి శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరమితమని వ్యాఖ్యానించారు.
సీపీఎం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమైదని ప్రకాష్ కారత్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు తరువాత తమ విధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ, సీపీఎం పొత్తులపై రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయని ప్రకాష్ కారత్ తెలిపారు. టీడీపీ మతతత్వ బీజేపీతో దోస్తీ కడుతోందని ఆయన ఆరోపించారు.
సీపీఎం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధమైదని ప్రకాష్ కారత్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు తరువాత తమ విధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ, సీపీఎం పొత్తులపై రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయని ప్రకాష్ కారత్ తెలిపారు. టీడీపీ మతతత్వ బీజేపీతో దోస్తీ కడుతోందని ఆయన ఆరోపించారు.
0 comments:
Post a Comment