రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్రపతిని కోరనునుంది. అసెంబ్లీ వ్యతిరేకించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా తిరస్కరించాలని వారు విన్నవించనున్నారు. జగన్ ఇంతకుముందు పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకులను కలసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.
Home »
» రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ
రాష్ట్రపతితో వైఎస్ జగన్, విజయమ్మ భేటీ
Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్రపతిని కోరనునుంది. అసెంబ్లీ వ్యతిరేకించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా తిరస్కరించాలని వారు విన్నవించనున్నారు. జగన్ ఇంతకుముందు పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకులను కలసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment