రాజన్నరాజ్యం జగన్నతోనే సాధ్యం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్నరాజ్యం జగన్నతోనే సాధ్యం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్

రాజన్నరాజ్యం జగన్నతోనే సాధ్యం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్

Written By news on Wednesday, February 26, 2014 | 2/26/2014

 కువైట్: కువైట్ లోని ఖైరాన్ ప్రాంతములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మహాబూబ్ బాష, సజ్జాద్ గారి ఆధ్వర్యములో వైయస్సార్ సి.పి. కువైట్ సభ్యుల కొరకు ఎర్పాటు చేసిన విందు ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఐ.టి. విభగం సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు తమ్మిద తిరుపాలు మరియు కువైట్ జాయింట్ కో ఆర్డినేటర్ యం. బాలిరెడ్డి, టి.జి. భాస్కర్ రెడ్డి, గోవింద్ నాగరాజ్, యమ్.వి. నరసారెడ్డి,  ఆకుల ప్రభాకర్, తెట్టు రఫి, షేక్ ఇనాయత్,కడప శ్రీనువాసులు రెడ్డి , రమణ యాదవ్, పి. రేహామాన్ ఖాన్, వాసుదేవా రెడ్డి , మర్రి కళ్యాణ్, జోగి పెంచలయ్య, జగన్,శివ బాలా   మరియు భారీ ఎత్తునా అభిమానులు   పాల్గొన్నారు ఈ సందర్భముగా బాలిరెడ్డి, నాయని మాట్లాడతూ రాబోవు ఎన్నికలలో కువైట్  నుండి సుమారు 300 మంది పార్టీ అభ్యర్ధుల గెలుపు కోరకు తమ స్వస్ధాలకు వెళ్లి రాష్ట్ర కన్వినర్ వెంకట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ గారి ఆధ్వర్యములో ప్రచారము నిర్వహిస్తారన్నారు, భాస్కర్ రెడ్డి, నాగారాజ్, నరసారెడ్డి,రేహామాన్ ఖాన్, మాట్లడుతూ జన నేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ధేయంగా గల్ఫ్ లో ఉన్న ప్రవాసంద్రుల వద్ద  పోయి వారి కుటుంబ సభ్యులకు వైయస్సార్ సి.పి. గుర్తు ఫ్యాన్ కు ఓటు వేయమని వారి ద్వారా టెలిఫోన్ ద్వారా ప్రచారము చేస్తామని తెలిపారు. ఇండియా నుండి వచ్చిన అతిధులు ఏ. హర్షవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ జివోనోపాధి కోరకు కువైట్ వచ్చిన సభ్యులు వై.యస్.ఆర్. కుటుంబం పై ఉన్నా అభిమానం పార్టీ కోరకు అంకిత భావంతో పని చేస్తున్నా తిరు అభినందనియమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికి రుణ పడి ఉంటదన్నారు.  

Share this article :

0 comments: