గొడవలు ప్రోత్సహించే వారికి ఓటు వేయకుండా మంచి చేసే నాయకులకు మద్దతిచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అద్దంకి ప్రాంతంలో పెద్ద పరిశ్రమలు పెట్టించి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే అద్దంకిలో మినీ స్టేడియం, పాలిటెక్నిక్ కళాశాలలను విద్యార్థుల కోరిక మేరకు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నూతలపాటి చక్రవర్తి, మండల యువజన విభాగం నాయకుడు ఇస్లర్ల వెంకట్రావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, విద్యార్థి విభాగం మండల నాయకులు, కే రవి, ఫైజుల్లా, జిల్లా అధ్యక్షుడు రవి, సాయికృష్ణ, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, నర్రా నాగేశ్వరావు, స్థానిక నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు
Home »
» రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత
రాజన్న రాజ్యంతోనే విద్యార్థులకు భవిత
Written By news on Wednesday, February 26, 2014 | 2/26/2014
గొడవలు ప్రోత్సహించే వారికి ఓటు వేయకుండా మంచి చేసే నాయకులకు మద్దతిచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అద్దంకి ప్రాంతంలో పెద్ద పరిశ్రమలు పెట్టించి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే అద్దంకిలో మినీ స్టేడియం, పాలిటెక్నిక్ కళాశాలలను విద్యార్థుల కోరిక మేరకు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నూతలపాటి చక్రవర్తి, మండల యువజన విభాగం నాయకుడు ఇస్లర్ల వెంకట్రావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, విద్యార్థి విభాగం మండల నాయకులు, కే రవి, ఫైజుల్లా, జిల్లా అధ్యక్షుడు రవి, సాయికృష్ణ, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, నర్రా నాగేశ్వరావు, స్థానిక నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment