రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జగనన్న జాతీయ నేతలను కలిసి అభ్యర్థించారని షర్మిల గుర్తుచేశారు. జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం జీవితాన్ని ధార పోస్తారని షర్మిల చెప్పారు. జగనన్నను సీఎం చేసుకుని, రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దామని షర్మిల కోరారు.
Home »
» చంద్రబాబు మాటపై నిలబడరు: వైఎస్ షర్మిల
చంద్రబాబు మాటపై నిలబడరు: వైఎస్ షర్మిల
Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014
రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జగనన్న జాతీయ నేతలను కలిసి అభ్యర్థించారని షర్మిల గుర్తుచేశారు. జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం జీవితాన్ని ధార పోస్తారని షర్మిల చెప్పారు. జగనన్నను సీఎం చేసుకుని, రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దామని షర్మిల కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment