ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ.. కల్లూరు మండలంలో వైఎస్సార్సీపీ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరారు. పాణ్యం నియోజకవర్గంలో ఈసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడేలా చేయాలన్నారు. కార్యక్రమంలో దేవదాసు, శేషన్న, గోవర్దన్, నాగన్న(సీఎస్ఐ చర్చి సభ్యులు)లతో పాటు రామ్మోహన్రెడ్డి మిత్రబృందం, గౌరు యువసేన అధ్యక్షుడు ప్రసాద్, శేఖర్, షేక్షా, చెన్నయ్య, అరుణ్, నాగన్న, నగేష్, పెద్దనాగన్న, పార్థు, శ్రీనివాస్, మోహనాచారి, ఆర్కెస్ట్రా శ్రీను, చిన్ననాగన్న పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీలోకి బలపనూరువాసులు
కల్లూరు: పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాలవారు శనివారం స్థానిక మాధవీనగర్లోని పార్టీ కార్యాలయంలో గౌరు దంపతుల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలోతిమ్మదాసు, ప్రభుదాసు తదితరులున్నారు. కార్యక్రమం లో ప్రకాశం, కాంతారావు, హజరయ్య, రవీం ద్రనాథ్,రంగనాథ్,వెంకటాద్రి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment