వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చింతల పూడి నుంచి రోడ్షో ద్వారా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. నిడదవోలు జనభేరి సభ అనంతరం గోపాలపురం, జంగారెడ్డిగూడెం మీదుగా రోడ్షో ద్వారా మంగళవారం రాత్రి జగన్మోహన్రెడ్డి చింతలపూడి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మద్దాల రాజేష్కుమార్ గృహంలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం చింతలపూడి నుంచి మల్లాయగూడెం, పోతునూరు, రాఘవాపురం, లింగగూడెం మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ఖమ్మం జిల్లాకు వెళతారు.
Home »
» నేడు చింతలపూడి నుంచి ఖమ్మం జిల్లాలోకి రోడ్షో
నేడు చింతలపూడి నుంచి ఖమ్మం జిల్లాలోకి రోడ్షో
Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment