నిరంతరం ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచాయన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజాలపై పెట్టుకుని మోశారని, ధరల విషయంలో గానీ, మరే విషయంలో గానీ ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలేదని మండిపడ్డారు. సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా.. ధరలు అదుపులోకి రావాలన్నా.. నాటి రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూడాలన్నా వైఎస్ఆర్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.
Home »
» ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దే
ధరలు పెంచని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ దే
Written By news on Thursday, March 20, 2014 | 3/20/2014
నిరంతరం ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచాయన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజాలపై పెట్టుకుని మోశారని, ధరల విషయంలో గానీ, మరే విషయంలో గానీ ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలేదని మండిపడ్డారు. సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా.. ధరలు అదుపులోకి రావాలన్నా.. నాటి రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూడాలన్నా వైఎస్ఆర్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment