రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, అందరూ ఐక్యంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Home »
» తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు!
తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు!
Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment