కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. ఈ పర్యటన వివరాలను పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారమిక్కడ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదుగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్కు జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.
Home »
» నేటి నుంచి ‘తూర్పు’లో జగన్ పర్యటన
నేటి నుంచి ‘తూర్పు’లో జగన్ పర్యటన
Written By news on Monday, March 17, 2014 | 3/17/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment