తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్

Written By news on Sunday, March 2, 2014 | 3/02/2014

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్
తిరుపతి : తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలేశుడిని దర్శించుకున్న సమయంలో ఆ పార్టీ నేతలు రోజా, కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.
Share this article :

0 comments: