Home »
» నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా
నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా
ఏలూరు, న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట తల పెట్టిన ఎన్నికల శంఖారావం ఆది వారం ఉదయం 9 గంటలకు తణు కు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. తణుకు పట్టణంలో రోడ్ షో ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారని వివరించారు. అనంతరం తాడేపల్లిగూడెం పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment