తాజాగా విశాఖపట్టణం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
Home »
» వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ
వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ
Written By news on Wednesday, March 12, 2014 | 3/12/2014
తాజాగా విశాఖపట్టణం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment