రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ, బీజేపీలను ప్రజలు ఆదరించరని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని శోభా నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Home »
» ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ
ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ
Written By news on Wednesday, March 12, 2014 | 3/12/2014
రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ, బీజేపీలను ప్రజలు ఆదరించరని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని శోభా నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment