అలాంటి పార్టీలో మళ్లీ చంద్రబాబు అంటకాగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓ సిద్ధాంతం అంటూ లేని పచ్చి అబద్దాలకోరుగా పేర్కొన్నారు. బాబు కుటిలనీతిని సీమాంధ్ర ప్రజలు తిప్పికొడతారన్ని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ద్రోహి అని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ పార్టీ పెట్టిన ఆయన ప్రజల్లోకి వచ్చే నైతిక హక్కు లేదన్నారు.
Home »
» 'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు
'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు
Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014
అలాంటి పార్టీలో మళ్లీ చంద్రబాబు అంటకాగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓ సిద్ధాంతం అంటూ లేని పచ్చి అబద్దాలకోరుగా పేర్కొన్నారు. బాబు కుటిలనీతిని సీమాంధ్ర ప్రజలు తిప్పికొడతారన్ని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ద్రోహి అని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ పార్టీ పెట్టిన ఆయన ప్రజల్లోకి వచ్చే నైతిక హక్కు లేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment