అక్కడ నుంచి సత్తుపల్లి, వైరా మీదుగా జగన్ ఖమ్మం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక జనభేరి సభ జరగనున్న పెవిలియన్ గ్రౌండ్ వైఎస్సార్సీపీ తోరణాలు, జగన్ ఫ్లెక్సీలతో ముస్తాబైంది. జగన్ ప్రసంగించనున్న ప్రధాన వేదికను మహానేత వైఎస్ఆర్, జగన్ చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలతో తీర్చిదిద్దారు. కాగా సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Home »
» ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం
ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం
Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014
అక్కడ నుంచి సత్తుపల్లి, వైరా మీదుగా జగన్ ఖమ్మం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక జనభేరి సభ జరగనున్న పెవిలియన్ గ్రౌండ్ వైఎస్సార్సీపీ తోరణాలు, జగన్ ఫ్లెక్సీలతో ముస్తాబైంది. జగన్ ప్రసంగించనున్న ప్రధాన వేదికను మహానేత వైఎస్ఆర్, జగన్ చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలతో తీర్చిదిద్దారు. కాగా సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment