Written By news on Monday, March 17, 2014 | 3/17/2014
పులివెందుల, న్యూస్లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. బెంగళూరు నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. మహానేత, తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు వెళ్తారు.
0 comments:
Post a Comment