దివంగత మహానేత వైఎస్ఆర్ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వైఎస్ జగన్ చెప్పారు. రామరాజ్యం చూడలేదు కానీ, వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూశామని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. అందరూ కలసి కట్టుగా పోరాడి వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని స్థాపిద్ధామని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల ఎక్కవు సేపు జగన్ మాట్లాడలేకపోయారు. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెంలో వైఎస్ జగన్ రోడ్ షో ఆరంభమైంది. కొవ్వురు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. జగన్ కు అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. జనభేరి యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు నాయకులు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.
Home »
» చంద్రబాబులా అబద్ధాలు చెప్పను
చంద్రబాబులా అబద్ధాలు చెప్పను
Written By news on Monday, March 17, 2014 | 3/17/2014
దివంగత మహానేత వైఎస్ఆర్ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వైఎస్ జగన్ చెప్పారు. రామరాజ్యం చూడలేదు కానీ, వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూశామని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. అందరూ కలసి కట్టుగా పోరాడి వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని స్థాపిద్ధామని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల ఎక్కవు సేపు జగన్ మాట్లాడలేకపోయారు. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెంలో వైఎస్ జగన్ రోడ్ షో ఆరంభమైంది. కొవ్వురు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. జగన్ కు అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. జనభేరి యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు నాయకులు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment