ఒకప్రక్క సీమాంధ్ర అంటూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు.చంద్రబాబు పరిపాలన చీకటి యుగమేనన్నారు. ఏ ఒక్క వాగ్ధాన్నేనా నెరవేర్చానని ఆయన చెప్పగలరా?అని ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.20 చేసిన ఘనత చంద్రబాబుదే దక్కుతుందని విమర్శించారు. రుణమాఫీ ఏవిధంగా అమలు చేస్తారో చంద్రబాబు చెప్పడం లేదని, ఇప్పుడేమో అధికారం కోసం తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పూర్తయిన హంద్రీనీవా 85 శాతం పూర్తయిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల పొలాలకు నీరు అందిస్తారని విజయమ్మ స్పష్టం చేశారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Home »
» అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనే
అధికార పార్టీతో కలిసి పనిచేసిన ప్రతిపక్షం టీడీపీనే
Written By news on Monday, March 17, 2014 | 3/17/2014
ఒకప్రక్క సీమాంధ్ర అంటూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు.చంద్రబాబు పరిపాలన చీకటి యుగమేనన్నారు. ఏ ఒక్క వాగ్ధాన్నేనా నెరవేర్చానని ఆయన చెప్పగలరా?అని ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.20 చేసిన ఘనత చంద్రబాబుదే దక్కుతుందని విమర్శించారు. రుణమాఫీ ఏవిధంగా అమలు చేస్తారో చంద్రబాబు చెప్పడం లేదని, ఇప్పుడేమో అధికారం కోసం తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పూర్తయిన హంద్రీనీవా 85 శాతం పూర్తయిన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల పొలాలకు నీరు అందిస్తారని విజయమ్మ స్పష్టం చేశారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment